భూస్వామ్య సమాజాన్ని కూల్చి నూతన సమాజాన్ని ఆవిష్కరిద్దాం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేత ఎం .
బోనకల్ ,నవంబర్ 4 ప్రజా పాలన ప్రతినిధి: సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో లక్ష్మీపురం గ్రామంలో అమరవీరుల వార్షికోత్సవాల భాగంగా గురువారం గ్రామ సెంటర్లో జరిగిన సభా కార్యక్రమంలో ఎం గిరి మాట్లాడుతూ నాటి తెలంగాణ సాయుధ పోరాటం నుండి నేటి నక్సల్ బరి పోరాటం వరకు ఎందరో పీడిత ప్రజలు విముక్తి కోసం సమ సమాజ స్థాపన కోసం పోరాడి అమరులయ్యారని, వారి ఆశల బాటలోనే ముందుకు పోవాలని అదే సరైన దారిణిమరో దారి లేదని ఆయన అన్నారు. 1969 నుండి నేటి వరకు ఏలాదిమంది నాయకులు కార్యకర్తలు ప్రజలు ఈ ఉద్యమంలో అసువులు బాపారని, ఈ అర్థ వలస అర్ధ భూస్వామ్య సమాజాన్ని కూల్చి నూతన సమాజ ఆవిష్కరణ కోసం తమ చదువులు నీ జీవితాలని కుటుంబాలని వదిలేసి ప్రజలే సర్వసరంగా భావించి తమ రక్తాన్ని ఈ సమాజ మార్పు కోసం ధారపోసారని వారి ఆశలను కొనసాగించడమే మనవారికి ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. భారత పాలకవర్గాలు విప్లవఉద్యమాన్ని అణిచివేయటం కోసం వేలాది మందిని ఎన్కౌంటర్ పేరుతో హత్య లు చేసిందని ఆరోపించారు. అయినా ఉద్యమం ముందుకే పోతుందని దోపిడీ ఆకలిఉన్నంతవరకు విప్లవ ఉద్యమానికి అంతం లేదని అన్నారు. బోనకల్ మండలం బ్రాహ్మణపల్లి కు చెందిన ధర్మన్న, ముష్టికుంట గ్రామానికి చెందిన జక్కా తిరుపతయ్య, పెద్ద గోపన్న చిన్నపిల్లల డాక్టర్ రామనాధాన్ని కాల్చి చంపారని ఆయన ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంపన్న వర్గాలకు ప్రజల సంపదను కట్టబెట్టి కోట్లాదిమంది ప్రజలను కష్టాలకు గురి చేస్తుందని ప్రజల శ్రమతో నిర్మించుకున్న అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమలను తన అనుకూల మనుషులకి కట్టబెడుతుందని ఆరోపించారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని రెండు రకాలుగా తయారు చేసిందని సంపన్నుల భారతదేశం పేదల భారతదేశంగా మార్చివేసిందని,ఈ సంవత్సరం అధిక వర్షాల కారణంగా పత్తి పంట చాలా దెబ్బ తిన్నదని, వచ్చిన కొద్దిపాటి దిగుబడిని ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పత్తి కింటాకు 15000 వేల రూపాయలకు కొనుగోలు చేయాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పెద్దప్రోలు వెంకటేశ్వర్లు, ఏం రామారావు, డి నాగయ్య ,గోవిందరావు రాజు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...