ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 2ప్రజాపాలన ప్రతినిధి *గురునానక్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యతో ఆ
గురునానక్ విద్యాసంస్థల్లో చదువు తున్న వంశీ పటేల్ (24) తండ్రి శ్రీనివాస్ కరీంనగర్ విద్యార్థి పెట్రోల్ పోసుకొని నిప్పటించుకొని తీవ్ర గాయాలు పాలయ్యాడు. అతనిని ఇబ్రహీంపట్నంలోని లిమ్స్ హాస్పటల్ కు తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్సను అందించి హైదరాబాదులోని హోమిని హాస్పిటల్ కి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. స్థానిక పోలీసులు అందించిన వివరాల ప్రకారం విద్యార్థి గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ఇతడు ప్రేమలో విఫలం కావడం వల్ల ఆత్మహత్య ప్రయత్నం చేశాడని 75 శాతానికి పైగా గాయాలయ్యాయని పరిస్థితి విషమంగా ఉందని కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి వివరాలు తెలియ వల్సి ఉంది అని తెలిపారు ఈ విషయంపై ఎస్ఎఫ్ఐ,ఏబీవీపీ, స్పేరో, ఎన్ ఎస్ యు ఐ మొదలైన విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల యజమాన్యం అధిక ఫీజులతో ఇబ్బంది పెట్టడం వల్లే ఆత్మహత్య ప్రయత్నం చేశాడని ధర్నా చేస్తుండగా కళాశాల యజమాన్యం విద్యార్థి సంఘాల నాయకులపై సెక్యూరిటీ సిబ్బందితోపాటు కళాశాల బౌన్సర్లు తో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో విద్యార్థి నాయకులు గాయాల పాలయ్యారు. సంఘటన సమయంలో వీడియోలు తీస్తున్న కొంతమంది విలేకరుల ఫోన్లను కూడా లాక్కొని బెదిరింపులకు పాల్పడ్డ కళాశాల బౌసర్లు మీడియా ఫోన్లు ఎలా లాక్కుంటారు అని విలేకరులు ప్రశ్నించగా రూమ్ లోకి తీసుకెళ్లి కొడతామని బెదిరించిన బహుసర్లు. ఆత్మహత్యయత్నం చేసుకున్న విద్యార్థినికి న్యాయం చేయాలని శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థి నాయకులను అధికార మదంతో అరెస్టు చేయించిన గురునానక్ - అరెస్టు చేసిన విద్యార్థి నాయకులను వెంటనే విడుదల చేయాలి గురునానక్ విద్యాసంస్థలంటే అత్యుత్తమ బోధన,క్యాంపస్ ప్లేస్మెంట్ లు ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్ లకే పరిమితం.కానీ ఒక్కసారి మీరు ఆ విద్యా సంస్థల గురించి తెలుసుకుంటే అసలైన చీకటి కోణాలు అర్థమవుతాయి.గురునానక్ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న అనేకమంది అమ్మాయిలపై స్వయానా అధ్యాపకులే లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంఘటనలు ఎన్నో.వాటిని తట్టుకోలేక విద్యార్థులు ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు,విద్యార్థులు ఎంతో మంది తమ పిల్లలకు మంచి చదువులు అందించాలని ఆరుగాలం శ్రమించే తల్లిదండ్రుల ఆశలను ఆవిరి చేస్తూ విద్యార్థులను నిత్యం ఒత్తిడిలకు గురిచేస్తూ వారిని ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నది ఈ యజమాన్యం.యజమాన్యం పీజులకోసం పెట్టే ఒత్తిడి తట్టుకోలేక అనేకమంది విద్యార్థులు తమ ప్రాణాలను వదులుకుంటున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...