ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 2ప్రజాపాలన ప్రతినిధి *లింగం పల్లి గెట్ వద్ద నిర్మాణం పూర్తి అయిన డబ
మంచాల మండలం లింగం పల్లి గెట్ వద్ద ఇండ్లు లేని నిరుపేద ల కోసం నిర్మించిన డబల్ బెడ్ రూం ఇండ్లను వెంటనే అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంచాల మండలం అధ్యక్షుడు నేనవత్ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో మంచాలం మండలం ఈఓర్డ్ అధికారి తేజ్ సింగ్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమనికి ముఖ్యఅధితిగా హాజరు అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదల కోసం లింగం పల్లి గెట్ వద్ద డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం మొదలు పెట్టి ఐదు ఏండ్లు అయ్యిది.నిర్మాణం పూర్తిఅయి మూడు ఏండ్లు గడుస్తున్నా పేద ప్రజలకు డబల్ బెడ్ రూం ఏండ్లు పంపిణీ చేయటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్యం చేస్తుందో అర్థం కావటం లేదు అన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో మీడియాలో మాట్లాడుతూ పేద ప్రజలకు కోసం డబల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేసాం అని అబద్ధపు మాటలు చెప్పుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టటం తప్ప రంగారెడ్డి జిల్లాలో ఏ ఒక్క పేద వాడికి డబల్ బెడ్ రూం ఇల్లు పంపిణీ చేయలేదు అన్నారు స్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో రాజీవ్ గృహ కల్ప పేరుతో ఇండ్లు నిర్మిచి అర్హులైన ఇండ్లు లేని ప్రతి పేద వాడికి ఇండ్లు పంపిణీ చేసిన గొప్ప నాయకుడు వైయస్ రాజశేఖర రెడ్డి గారు సొంత స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇండ్ల పేరుతో నిధులు మంజూరు చేసి పేద వాడి సొంత ఇంటి కల నెరవేర్చిన గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారు అన్నారు తెలంగాణ రాష్టం ఏర్పాటు అయితే మన బ్రతుకులు బాగు పడతాయి డబల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తాడు అని ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు విని మోస పోయాం అని ఇండ్లు లేని పేద ప్రజలు ఆందోళన చెందుతున్నారు అన్నారు నిర్మాణం పూర్తి అయ్యి పంపిణీ చేయటానికి సిద్ధంగా ఉన్న డబల్ బెడ్ రూం ఇండ్లు అర్హులైన పేద వాళ్లకు ఎందుకు పంపిణీ చేయటం లేదో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి వెంటనే ప్రభుత్వం స్పందించి ఇండ్లు లేని అర్హులైన నీరు పేదలకు డబల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేయాలి సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే స్థోమత లేని పేద ప్రజలకు ఇల్లు నిర్మించు కోవటానికి 5లక్షల రూపాయలు మంజూరు చేసి ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తాం అని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో
1.మంచాల మండలం బిసి సెల్ అధ్యక్షుడు
బూర. జంగయ్య గౌడ్
2.ఇబ్రహీంపట్నం మండలం యువజన విభాగం నాయకుడు
గోరెంకాల నంద కుమార్ ముదిరాజ్
3.మంచాల మండలం యువజన విభాగం అధ్యక్షుడు
ఎన్నుదుల. మహేష్ .సపవట్. పాండు నాయక్
5.జే. శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...