ఉపాధి హామీ చట్టం లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన అదునాతన సాఫ్ట్వేర్ వలన ఉపాధి కూలీలాకు*
ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 17 ప్రజాపాలన ప్రతినిధి ఈసందర్బంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పి అంజయ్య మాట్లాడుతూ
పోరాడి సాధించుకున్న ఉపాధిహామీ చట్టం కూలీలకు వరం లాంటిది ఇట్లాంటి చట్టాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం కూలీలకు దూరం చేసే కుట్ర చేస్తున్నది . కేంద్ర ప్రభుత్వం.ప్రభుత్వ రంగా సంస్థలాన్ని కార్పొరేట్ శక్తులకు అప్ప చెప్పు తున్న కారణంగా కార్మికులు రోడ్డున పడుతున్నారు పోరాడి సాధించుకున్న చట్టాలను తుంగలో తొక్కుతున్నారు అలాగే కొట్లాడి పేదలకు ఆకలితిరుస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని వదలకుండా ఇందులో అదునాతన సాఫ్ట్ వేర్ కొత్తవిధానాలు తెచ్చిన వంకతో ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తుంది. ఈ విధానాల వలన కూలీలకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది పొమ్మనలేక పొగ పెట్టినట్లు ఉంది ప్రభుత్వ తీరు
1. కూలీలు ఉదయం సాయంత్రం పనులకు హాజరు కావాలని. రెండు పూటలు ఫోటోలు ఉదయం మధ్యాహ్నం ఫోటోలు తీసి అప్ లోడు చేయాలనీ నిబంధన పెట్టడం తో క్షేత్రస్థాయిలో సిగ్నల్స్ సరిగ్గా రాక ఫోటోలు అప్లోడ్ కాక సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు ఈ పద్ధతి కూలీలకు అటు సిబ్బందికి ఇబ్బందిగా అసౌకర్యంగా ఉంది.ఉపాధి పనిలో రైతులకు కల్లాలను నిర్మిస్తున్నది కేంద్ర ప్రభుత్వం దీన్ని తొలగించింది
2. గతంలో గ్రామాలలాల్లో ఎన్ని పనులైన చేసేవారు. ఇందులో వృద్దులు వికలాంగులు పని చేసే వారు కేంద్రం ప్రభుత్వం తెచ్చిన మార్పు వలన వీరు రోడ్డున పడతారు ఇప్పుడు చేపడుతున్న పనులు ఒక్కటి పూర్తి ఐతేనే మరో పని చేయాలనే నిబంధన ఈ పద్ధతి వలన పనుల్లో తీవ్ర జాప్యం జరిగి కూలీలకు పెద్దఎత్తున నష్టం జరుగుతుంది కావునా కేంద్ర ప్రభుత్వం అధునాతన సాఫ్ట్వేర్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతినే కొన సాగించాలి లేదంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాము ఆయన తెలిపారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...