ప్రమాదకరంగా మారిన బ్రిడ్జిలు* కుంగిన దెందుకూరు బ్రిడ్జిసైడ్ వాళ్ళు విరిగిన మీనవోలు బ్రిడ్
మధిర అక్టోబర్ ( ప్రజా పాలన ప్రతినిధి) మధిర నియోజకవర్గ పరిధిలోని ఉన్న అనేక బ్రిడ్జీలు ప్రమాదకరంగా మారాయి. దశాబ్దాల క్రితం నిర్మించిన బ్రిడ్జి లకు నేటి వరకు మరమ్మతులు చేపట్టకపోవడంతో కొన్ని బ్రిడ్జిపై గుంతలు ఏర్పడగా మరికొన్ని బ్రిడ్జిల రక్షణ గోడలు విరిగిపోయాయి. ఈ బ్రిడ్జిపై వాహనచోదకులు రాకపోకలు కొనసాగించాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కొక్కసారి బ్రిడ్జిపై ఉన్న గుంతల్లో పడి మృత్యువాత గురైన సంఘటన కూడా అనేకం ఉన్నాయి. మధిర పట్టణంలోని కూతవేటు దూరంలో వైరా నదిపై రాయపట్నం బ్రిడ్జి నిర్మించారు. అదేవిధంగా బోనకల్ మండలంలో వైరా నదిపై నిర్మించిన కలకోట బ్రిడ్జితో పాటు బోనకల్ రైల్వే బ్రిడ్జి ఎర్రుపాలెం మండలం కట్టలేరు పై మీనవోలు వద్ద నిర్మించిన బ్రిడ్జి మధిర మండలం దెందుకూరు వద్ద నిర్మించిన ఆర్ఓబి బ్రిడ్జిలు శిథిలావస్థకు చేరాయి. అనేక సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జికి ఇప్పటివరకు ఎటువంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో బ్రిడ్జిపై స్లాబ్ లేచిపోయి ఇనుప చువ్వలు బయటపడ్డాయి. రాత్రి వేళలో ద్విచక్ర వాహన చోదకులు ఇనుప చువ్వలు తగిలి ప్రమాదానికి గురైన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ బ్రిడ్జిపై మరమ్మతులు చేపట్టాలని అనేకసార్లు ఆర్ అండ్ బి అధికారులు దృష్టికి పట్టణ ప్రజలు, రాజకీయ పార్టీ నేతలు తీసుకెళ్లినా అధికారుల్లో చలనం లేదు. మధిర మండలంలోని దెందుకూరు ఆర్ఓబిపై కూడా భారీ స్థాయిలో గుంతలు ఏర్పడ్డాయి. ప్రజలు నడిచేందుకు ఏర్పాటుచేసిన ప్లాట్ ఫారం సైతం కృంగిపోయింది. అంతేకాకుండా బ్రిడ్జికి ఇరుపక్కలు ఏర్పాటు చేసిన రక్షణ గోడలు సైతం విరిగిపోయాయి. బ్రిడ్జిపై ఉన్న గుంతల వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. దీంతో గ్రామ ప్రజలు, సర్పంచ్ వెంటనే చొరవ తీసుకుని బ్రిడ్జిపై తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. అదేవిధంగా ఎర్రుపాలెం మండలం మీనవోలు బ్రిడ్జికి ఉన్న ఇరువైపుల నిర్మించిన రక్షణ గోడలు విరిగిపోయాయి. ద్విచక్ర వాహనదారులు ఆదమరిస్తే నదిలో పడిపోవడం ఖాయమని ప్రజలు చర్చించుకుంటున్నారు. బోనకల్లు రైల్వే ఓవర్ బ్రిడ్జి పై అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. బ్రిడ్జిపై ఉన్న స్లాబ్ లేచిపోవడం బ్రిడ్జి సువ్వలు బయటపడటంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో అని ఆ బ్రిడ్జిపై ప్రయాణం చేసే వాహనదారులు భయంతో ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా కనీసం బ్రిడ్జికి రంగులు వేయలేదు. బ్రిడ్జిపై పారిశుధ్య అస్తవ్యస్తంగా ఉంది. ఇప్పటికైనా రోడ్ల భవనాల శాఖ అధికారులు స్పందించి మరింత ప్రాణ నష్టం జరగకముందే బ్రిడ్జిలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని మధిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాల ప్రజలు కోరుతున్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...