కాలేశ్వరం ప్రాజెక్టు పేరు మీద కెసిఆర్ కుటుంబం దండిగా దోచుకుంది -- సింగిరెడ్డి హరివర్ధన్
చౌటుప్పల్, సెప్టెంబర్ 29 (ప్రజాపాలన ప్రతినిధి): ఒక్క వరదకే కాలేశ్వరం ప్రాజెక్టు లో ఉన్న బాహుబలి మోటర్లు బురదలో కూరుకుపోయాయంటే ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ కుటుంబం ఎంత దోచుకుందో అర్థమవుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దేవలమ్మ నాగారం, ధర్మోజి గూడెం,ఖైతపురం, కాట్రేవు, గ్రామాల కాంగ్రెస్ పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం గ్రామంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణ తెలంగాణపై కేసీఆర్ వివక్ష చూపుతున్నారని అక్కరరాణి కాలేశ్వరం ప్రాజెక్టుకు కోట్ల రూపాయలు పెట్టిన కేసీఆర్ రైతులకు సాగునీరు అందించే మునుగోడు నియోజకవర్గంలోని శివన్న గూడెం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. బై ఎలక్షన్ వస్తేనే కెసిఆర్ ఫామ్ హౌస్ వీడుతారని ఎద్దేవా చేశారు. చౌటుప్పల్ మండలం పూర్తిగా కాలుష్య కోరల్లో చిక్కుకొని ఒకపక్క రైతాంగం మరోపక్క ప్రజలు అనేక బాధలు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు లేరంటకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. మునుగోడులో టిఆర్ఎస్ బిజెపి పార్టీలు డబ్బులతో రాజకీయం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తు పేద మధ్య తరగతి కుటుంబాలను బ్రతకనీయకుండా చేస్తుంటే. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్, రేట్లు పెంచి ములిగే నక్కపై తాటి పండు పడేలా చేస్తున్నారని మండిపడ్డారు.మును గోడు ఉప ఎన్నికల్లో ప్రజలు కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలంటే మునుగోడు ఆడపడుచు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు జక్క యాదిరెడ్డి, మాజీ ఎంపీటీసీ మల్కాపురం నరసింహ, మాజీ ఉపసర్పంచ్ బొమ్మ మైసయ్య, వార్డు సభ్యులు బొమ్మ లింగస్వామి, నాయకులు పన్నాల రాజిరెడ్డి, రాసాల జంగయ్య, పిన్నిటి జంగారెడ్డి, కానుగు యాదయ్య, పెంబల లింగస్వామి, పులిగిల్ల రాము, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...