న్యూస్ 2 హెడ్ లైన్స్ పెట్టండి సార్
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 27 ప్రజాపాలన ప్రతినిధి
*ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం వెంటనే వర్తింపజేయాలి*
*జె.రుద్ర కుమార్ యూనియన్ జిల్లా కార్యదర్శి*
ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న డ్రైవర్లకు మరియు ఇతర కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రమాద బీమాను వర్తింపజేయాలని రంగారెడ్డి జిల్లా రోడ్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జె.రుద్రకుమర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
*కార్మిక వర్గానికి నూతన కమిటీ ఎన్నిక*
మంగళవారం రోజు రంగారెడ్డి జిల్లా రోడ్డు ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రంగారెడ్డి జిల్లా రెండవ మహాసభలు తుర్కయంజాల్ లోని స్థానిక రొక్కం సత్తిరెడ్డి గార్డెన్లో ఆలేటి ఎల్లయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి యూనియన్ జిల్లా కార్యదర్శి జే రుద్రకుమార్, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు డి కిషన్ గారు మాట్లాడుతూ జిల్లాలో ట్రాన్స్పోర్ట్ రంగం కార్మికులందరికీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనీ, ప్రతి ట్రాన్స్పోర్ట్ అడ్డాకు యూనియన్ రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించాలనీ, పెట్రోలు డీజీలు గ్యాస్ ధరలపై జీఎస్టీ వర్తింప జేసీ, నిత్యవసర ధరలను తగ్గించాలని, ట్రాఫిక్ పోలీస్ వేధింపులను అరికట్టాలని, విపరీతమైన చలన్లు రద్దు చేయాలనీ, 2019 మోటార్ వెహికల్ వాహన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలనీ, రవాణా రంగాన్ని ప్రభుత్వం ఆధీనంలో కొనసాగించాలనీ అన్నారు.
దేశంలో ఉన్న రైల్వేలు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఓడరేవులు. ప్రభుత్వం ఆధీనంలో కొనసాగించాలనీ, వాటిని ప్రైవేటు చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రవాణా రంగం ప్రజలపై రోజువారీ నిత్యవసర ధరల హెచ్చుతగ్గులను నిర్ణయించే శక్తి ఉంటుంది కాబట్టి దేశంలో, రాష్ట్రంలో ఉన్న రవాణా రంగాన్ని ప్రభుత్వ ఆధీనంలో కొనసాగించాలనీ, రవాణా కార్మికులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, వారి పిల్లలకు ఉచిత విద్య, సబ్సిడీతో కూడిన నూతన వాహనాలు అందించాలనీ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి మధు, కే.సత్యం డి.ప్రేమాజి,ఎల్లయ్య,భాస్కర్, డ్రైవర్లు నందీశ్వర్ శ్రీనివాస్ రామకృష్ణారెడ్డి మధుకర్ రెడ్డి బీరప్ప మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు
*అనంతరంనూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది*
జిల్లా అధ్యక్షుడిగా కే. రాములు,
ప్రధాన కార్యదర్శిగా జె.రుద్ర కుమార్, ఉపాధ్యక్షులుగా ఆలేటి ఎల్లయ్య. జి రాజు, ప్రవీణ్ కుమార్, లక్ష్మణ్ , కుమార్ గౌడ్, నాగేష్ గౌడ్, గుండా బాలరాజ్, మరియు సహాయ కార్యదర్శిగా కె.సత్యనారాయణ, మహ్మద్ బలాల్, ధర్మారెడ్డి. బీరప్ప, వెంకటేష్ గౌడ్ లతో పాటు కమిటీ సభ్యులుగా మరో 17 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...