ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 21 ప్రజాపాలన ప్రతినిధి.
*మైనింగ్ జోన్ రైతులకు న్యాయం జరిగేంత వరకు ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం*
*బండరావిరాల,చిన్న రవిరాల గ్రామాల రైతుల దీక్షలు*
*కలెక్టర్ తో మాట్లాడి సమస్యను వారం రోజుల్లో పరిష్కరం కోసం చొరవ చూపిన ఎంపీ కోమటిరెడ్డి
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని బండరావిరాల,చిన్న రావిరాల గ్రామాలలో 268 సర్వేనెంబర్ గల భూమిని 1972 నుండి1999 వరకు నాలుగు విడతలుగా 209 మంది రైతులకి పట్టాల ప్రభుత్వం జారీ చేసింది ఇందులో దళితులు బీసీలు వెనుకబడ్డ తరగతుల వారికి అసైన్మెంట్ పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది అట్టి భూమిని 50 సంవత్సరాలు నుండి సాగు చేసుకుని జీవిస్తున్న 209 కుటుంబాలలో నోట్లో మట్టి కొట్టి అప్పటి ప్రభుత్వం 2004 సంవత్సరం మైనింగ్ జోన్ కింద ఆ భూములను తీసుకొని ప్రతి కుటుంబానికి నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఇప్పటివరకు నష్టపరిహారం ఇవ్వలేదు రైతులు మాత్రం రోడ్డున పడ్డారు నష్టపరిహారం వచ్చేంతవరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామని గ్రామ రైతులు వాపోతున్నారు ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నారా చంద్రబాబు నాయుడు రైతులు ఆధ్వర్యంలో మెమొరండాలు అందించారు నటి నుండి నేటి వరకు మంత్రులకు ఎమ్మెల్యేలకు అధికారులకు మెమోరెండాలు ఇస్తూ వస్తున్నారు రాజకీయ నాయకులు ససైమేర అంటే హైకోర్టును రైతులు ఆశ్రయించగా మార్కెట్ వాల్యూ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వనికి సూచించింది ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రైతులకు ఎన్నికల అప్పుడు అప్పుడు ఒక మాట ఎన్నికల తర్వాత మరో మాట చెప్పుతూ కాలం వెల్లబుస్తున్నాడు 209 మంది రైతులకు నష్టపరిహారం ఇప్పిస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కానీ రైతులకు ఎలాంటి నష్టపరిహారం అందలేదు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది రైతులు తెలిపారు కంకర మిషన్లు ఏర్పాటు చేసిన నుండి అనేకమంది రైతులు ప్రజలు పొల్యూషన్ రావడంతో రోడ్డు ప్రమాదంలో వంద మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు అయినప్పటికీ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఇంతవరకు ఇలాంటి స్పందన లేకపోవడం దురదృష్టకరమని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు 37వ రోజు నిరవధిక సమ్మెలో పాల్గొనే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాహుల్ గాంధీ పాదయాత్రకి కోమటిరెడ్డికి ఆహ్వానం రావడంతో తప్పని పరిస్థితుల్లో వెళ్ళవలసి వచ్చిందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్ లో మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ ఫోన్ ద్వారా సంప్రదించగా రైతులకు యాభై మందికే పట్టాలు ఉండటంతో ఇది కరెక్ట్ కాదని 209 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని వారు తెలియజేసారు వారం రోజులోగా రైతుల సమస్యలు పరిష్కరించే విధంగా చూడాలని అధికారులకు తెలియజేసారు లేని పక్షంలో భూ బాధితుల అందరితో కలిసి ఉద్యమని ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బండరావిరాల గ్రామ సర్పంచ్ కవడపు శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి భూ నిర్వాసితుల అధ్యక్షలు బంగారి మైసయ్య,ఉపాధ్యక్షులు బంగారి నర్సింగ్ రావు వ్యవస్థాపకులు ఐలయ్య రైతులు మల్లేష్ నేత కృష్ణ బసమ్మ మనెమ్మ ఎల్లమ్మ రైతులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...