మత, విద్వేష రాజకీయాలకు తెలంగాణలో స్థానం లేదుఎనిమిది ఏండ్ల తెలంగాణ పాలన దేశానికే ఆదర్శం
మధిర సెప్టెంబర్ 16 ప్రజా పాలన ప్రతినిధి హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనమై 17 సెప్టెంబర్ 20 22 నాటికి 75వ సంవత్సరం లోకి అడుగు పెడుతున్న సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శుక్రవారం మధిర నియోజకవర్గ కేంద్రం, మధిర పట్టణంలో తెలంగాణ ప్రజల పోరాట పటిమ, సంస్కృతి, సంప్రదాయాలు, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం ఘనంగా చాటేలా నిర్వహించారు. సమైక్యతా ర్యాలీలో టిఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పాల్గొన్నారు. అలానే పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, విద్యార్థులు, యువత, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పట్టణంలోని వైస్సార్ సర్కిల్ దగ్గర ప్రారంభం అయిన ర్యాలీ మధిర వ్యవసాయ మార్కెట్ యార్డు వరుకు సాగింది. ర్యాలీలో అందరూ జాతీయ జెండాలు చేత పట్టుకొని నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. అనంతరం మార్కెట్ యార్డు ఆవరణలో జరిగిన సభలో ఎంపీ నామ నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ మత, విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేయడం సరికాదన్నారు. తెలంగాణలో అది సాధ్యం కాదని బిజెపి ప్రభుత్వాన్ని పరోక్షంగా హెచ్చరించారు. ఆహింస, శాంతియుత పద్దతిలో పోరాడి ఉద్యమ నేతగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించారని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ 8 ఏండ్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు పెద్ద పీట వేశారని వారికి అవసరమైన అన్ని అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. అందరూ కేసీఆర్ కి అండగా నిలవాలని కోరారు. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుని జాతి నిర్మాతల త్యాగాలను గుర్తు చేసుకుందామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు బొమ్మెర రామూర్తి మున్సిపల్ చైర్ పర్సన్ మొండి తోక లత ఎంపిపి మెండెం లలిత ఆర్డీవో రవీంద్రనాథ్ సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...