ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 16ప్రజాపాలన ప్రతినిధి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులే*
*కాడిగళ్ల భాస్కర్ సిపిఎం జిల్లా కార్యదర్శి*
వీర తెలంగాణ విప్లవ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సాగుతున్న బైక్ ర్యాలీ యాత్ర శుక్రవారం తుర్కయంజాల్ మున్సిపల్ కేంద్రానికి చేరుకున్న సందర్భంగా స్థానిక సిపిఎం నాయకత్వం ఘనమైన స్వాగతం తెలియజేసింది
అనంతరం తుర్కయంజాల్ చౌరస్తాలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు డి కిషన్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కాడిగాళ్ళ భాస్కర్ మాట్లాడుతూ వీర తెలంగాణ విప్లవ రైతాంగ సాయుధ పోరాట వీరనారి చిట్యాల ఐలమ్మ గారి 37వ వర్ధంతిని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో సెప్టెంబర్ 10న ప్రారంభమైన బైక్ ర్యాలీ నేడు ఈ ప్రాంతానికి చేరుకుందని ఈ కాలంలో జిల్లా వ్యాప్తంగా అనేక మండలాలు గ్రామాలు మున్సిపల్ పట్టణ కేంద్రాలు తిరుగుతూ వీరోచిత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని ప్రజలకు వివరిస్తూ దానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టుల చరిత్రను త్యాగాలను కొనియాడుతూ నేడు తురకయంజాల్ మున్సిపాలిటీకి చేరుకుందని అన్నారు
భూమికోసం భుక్తి కోసం పీడిత ప్రజల విముక్తి కోసం నిరంకుశ నైజాం సర్కార్ కు వ్యతిరేకంగా కులాలకు మతాలకు అతీతంగా ఆనాడు కమ్యూనిస్టుల నాయకత్వంలో ప్రజలందరూ పోరాటం చేశారని ఆ వీరోచిత పోరాటంలో 4000 మంది అమరులు అయ్యారని వారి త్యాగాల ఫలితంగా సుమారు పది లక్షల ఎకరాల భూమిని ప్రజలకు పంచి ఇచ్చిన చరిత్ర కమ్యూనిస్టులు అన్నారు అంతేకాదు 3,000 గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలను ఏర్పాటు చేసుకొని ప్రజలకు సుపరిపాలన అందించిన చరిత్ర కమ్యూనిస్టులు అన్నారు, అలాంటి త్యాగాలను పోరాటాలను నేడు బిజెపి నాయకులూ వక్రీకరిస్తూ ఆ పోరాటాన్ని నీరుగార్చడం హిందూ ముస్లిం గొడవగా చిత్రీకరించి చెప్పడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. చారిత్రాత్మకంగా సాగిన వీర తెలంగాణ విప్లవ రైతాంగ పోరాటానికి అసలు సిసలైన వారసులు కమ్యూనిస్టులేనని ఆ పోరాట స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల మీద భూ సమస్యల మీద ఉద్యమిస్తామని అన్నారు అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పాచికలను పారనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పగడాల యాదయ్య, బోడ సామెల్ డి. జగదీష్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఏర్పుల నరసింహ, కందుకూరి జగన్ ఆలంపల్లి నరసింహ ఎన్ మల్లేష్, గోరింకల నరసింహ, ప్రకాష్ కారత్, వినోద్, టి. నరసింహ ఐ. భాస్కర్, కే శంకర్ వెంకటకృష్ణ మాల్యాద్రి శ్రీధర్ యాదగిరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...