షర్మిలమ్మ పై మంత్రులు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడాన్ని ఖండించండి మండల వైయస్సార్ టిపి నాయకుల
బోనకల్, సెప్టెంబర్ 15 ప్రజాపాలన ప్రతినిధి: వైయస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిలమ్మ పై టిఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు స్పీకర్ కు ఫిర్యాదు చేయడాన్ని వైఎస్ఆర్ టీ పి బోనకల్ మండల అధ్యక్షుడు ఇరుగు జానేసు, మండల అధికార ప్రతినిధి మర్రి ప్రేమ్ కుమార్, మండల యూత్ అధ్యక్షుడు మంద నాగరాజ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ మంత్రి నిరంజన్ రెడ్డి, మంగళవారం షర్మిలమ్మ పై అసభ్యకర మాటలతో కామెంట్ చేయడం తప్పు కాదా అంటూ, షర్మిలమ్మ నిరుద్యోగుల కోసం ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తుంటే టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్రతం చేస్తున్నారని ఎగతాళి చేయడం తప్పు కాదా అంటూ మండిపడ్డారు. షర్మిలమ్మ తెలంగాణలో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తూ నిరుద్యోగ పక్షాన, రైతుల పక్షాన ,మహిళల పక్షాన ఎస్సీ, ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ సబ్బండ వర్గాల పక్షాన సమస్యలు తెలుసుకుంటూ ప్రజాప్రస్థానం పాదయాత్ర లో భాగంగా 2000 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేస్తే షర్మిలమ్మ పై టిఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడాన్ని చేతగానితనముగా పనికిమాలిన చర్యగా వైయస్సార్ తెలంగాణ పార్టీ తీవ్రంగా ఖండించారు. స్పీకర్ ప్రీవి లేజ్ కమిటీ కి అంశాన్ని పంపించామని చెప్పడం చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటామని మంత్రులకు ఎమ్మెల్యేలకు చెప్పడం చూస్తుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు భయపడుతున్నారని, షర్మిలమ్మ ప్రజాప్రస్థానం పాదయాత్ర చూసి వారవలేక మంత్రులు ఫిర్యాదు చేశారని, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి మాట్లాడే స్వేచ్ఛ ఉందని , సీఎం కేసీఆర్ ఒకసారి మాట్లాడిన మాటలు రికార్డు లు తిరిగి చూస్తే వారిపై ఏ విధమైన చర్యలు తీసుకోవాలో చెప్పాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నియోజకవర్గాల్లో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేపడుతున్నప్పుడు ఇక్కడ సమస్యలను బట్టి ఆ మంత్రులు ఎమ్మెల్యేలు మీరు ఎక్కడ ప్రజల ఫిర్యాదు చేస్తే వాటి మీద మీ స్పందించడం ఒక మహిళను మీరు కామెంట్ చేయడం తప్పు అని,ఒక మహిళ ప్రజా సమస్యలపై పోరాడు తుంటే , మంత్రులు ఎమ్మెల్యేలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే కెసిఆర్ ఏమి చెప్పలేని పరిస్థితి అని ఎద్దేవ చేశారు. తెలంగాణలో పాదయాత్ర చూసి ఓర్వలేక డి జి పి కి ఫిర్యాదు చేస్తున్నారనీ, స్పీకర్ ఏమో ఫ్రీ విలెజ్ కమిటీకి సిఫార్సు చేస్తున్నారనీ, సీరియస్ గా వారిపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఇవన్నీ చూస్తుంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలమ్మకు వస్తున్న ప్రజాదరణ చూడలేక ఈ విధంగా చేస్తున్నారని అర్థమవుతుంది. దళిత బంధు, దళితులకు మూడు ఎకరాలు భూమి ఇస్తానన్న సీఎం ఇచ్చిన హామీ నెరవేర్చలేదని, రైతులకు రుణమాఫీ చేయలేదని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తానని హామీ ఇచ్చి ఇంతవరకు హామీని నెరవేర్చలేదని, ఇన్ని సమస్యలపై స్పందించకుండా ఈ సమస్యలను గాలికి వదిలేసి షర్మిలమ్మ పై ఎమ్మెల్యేలు మంత్రులు స్పీకర్కు ఫిర్యాదు చేయడం రాజకీయ సరైనది కాదని ప్రభుత్వంపై మండిపడ్డారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...