మా భూములనుండి ఓంకారేశ్వర దేవాలయం పెరు వెంటనే తొలగించాలి* *నాల్గు తరాల నుండి సాగు చేస్తున్నా
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 13 ప్రజాపాలన ప్రతినిధి
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 13 ప్రజాపాలన ప్రతినిధిముందుగా యాచారంలో ర్యాలీ తీసి అనంతరం తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి మధుసూదన్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ దూస రమేష్ గారు జె రాములు కృష్ణ రాజిరెడ్డి జంగయ్య తదితరులకు దండలు వేసి దీక్ష ప్రారంబిచడం జరిగింది. *వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పి అంజయ్య భూసాధన కమిటీ సమన్వయ కమిటీ కార్యదర్శి జోగు రాములు అధ్యక్షతన జరిగింది*
ఈ సందర్బంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ
నాలుగు తరాల నుండి సాగుచేస్తున్న కౌలు రైతులకు పట్టాలు ఇవ్వకుండా భూ యజమానులు రైతులను మోసం చేసి శిస్తు వసూలు చేయడం.ఓంకారేశ్వర దేవాలయం పేరు పెట్టడం చాలా దుర్మార్గం. అన్ని రకాలుగా రైతులకు అవకాశం ఉన్నప్పటికీ భూ యజమానుల కుట్ర బుద్ధితో రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. 1950 లో 37ఏ సర్టిఫికెట్ ఇచ్చినారు వెంటనే 38 ఈ సర్టిఫికెట్ ఇచ్చి పట్టాలు ఇయ్యాలి. దీనిపైనా రెవెన్యూ శాఖ మంత్రి. ముఖ్య మంత్రి గారు స్పందించి వెంటనే పట్టాలు ఇయ్యాలని కోరుతున్నాము లేని యడల పట్టాలు వచ్చేంత వరకు పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తాము
ఈకార్యక్రమంలో సర్పంచి భూసాధన కమిటీ గౌరవాధ్యక్షులు దూస రమేష్ భూసాధన సమన్వయ కమిటీ కార్యదర్శి జె రాములు నాయకులు రాజిరెడ్డి బి కృష్ణ కె జంగయ్య రాములు ఎం జంగయ్య ( AiAWU)వెంకటేష్ ch చిత్తరి సంజీవ డి యాదయ్య చెన్నారెడ్డి గాలయ్య పర్వతాలు వీరప్ప s యాదయ్య బి రాజిరెడ్డి డి నర్సింహా డి రవి బి జంగయ్య ఎన్ లక్ష్మమ్మ బి సత్తమ్మ రాములమ్మ పోషమ్మ శేఖర్ ఎం v మైసయ్య అంజయ్య బి విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...