రక్షిత కౌలుదారు లకు రక్షిత కౌలుదారు చట్టం ప్రకారం గా వెంటనే పట్టాలివ్వాలి అఖిల భారత వ్యవసాయ
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధినంది వనపర్తి సింగారం తాటి పర్తి కుర్మిద్ద గ్రామాలల్లో రక్షిత కౌలుదార్లు 1400 ఎకరాల భూములు తారతరాల నుండి సాగు చేస్తున్నా భూములకు పట్టాలు ఇయ్యాలని ఈరోజు రిలే నిరాహార దీక్ష యాచారం లో అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి బి వెంకట్ ప్రారంభించారు
ముందుగా ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూల మాల వేసి నాము అనంతరం
బి వెంకట్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం రాక ముందు నుండి 4 గ్రామాల రైతులు ఈ భూమిని నమ్ముకొని బావులు తవ్వి బోర్లు వేసి మోటలు కొట్టి భూమిని అభివృద్ధి చేసి సాగుచేస్తు జీవిస్తున్నారు. 1950 సంవత్సరంలో రక్షిత కౌలుదారు చట్టం వచ్చిన తర్వాత 37ఏ సర్టిఫికెట్ ఇచ్చారు 38ఈ సర్టిఫికెట్ ఇయ్యాల్సి ఉండగా. భూస్వాములు రైతుల అమాయ కత్వాన్ని అజ్ఞానాన్ని ఆసరా చేసుకుని దేవుని పేరా రాయడం జరిగింది అప్పటినుండి రైతులను రక్షిత కౌల్దారూలుగా నమోదు చేసి శిస్తులు వసూలు చేసి రైతులను నిలువెల్లున ముంచినారు. ఇది రైతులకు చెందవాల్సిన భూమి రక్షిత కౌలుదారు చట్టం ప్రకారం గా రైతులకు పూర్తి హక్కులు ఉన్నది కాబట్టి. ప్రభుత్వాలను కదిలించే పోరాటాలు పెద్ద ఎత్తున చేసి సాధించుకోవాల్సిన అవసరం వున్నది . ఎన్నోభూ పోరాటాలు చేసి లక్షలాది ఎకరాల భూములు పంచిన ఎర్ర జెండా మీకు అండగా వుంది మీకోసం వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం ఇతర ప్రజా సంఘాలు మీకు అండగా ఉండి మీకు భూములు వచ్చే వరకు మీకు తోడుగా ఉంటాము హైదరాబాద్ కేంద్రంలో రెవెన్యూ శాఖ మంత్రి ముఖ్యమంత్రికి లేకలు రాసి వారి దృష్టికి తీసుకువెళ్లి ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తాం మీరు పట్టు విడువకుండా పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి మధుసూదన్ రెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పి అంజయ్య కెవిపిఎస్ జిల్లా నాయకులు ఆలంపల్లి నరసింహ రైతు సంఘం మండల అధ్యక్షులు తావు నాయక్ భూ పోరాట సమన్వయ కమిటీ కార్యదర్శి జోగు రాములు నాయకులు రాజిరెడ్డి బి కృష్ణ జంగయ్య అశోక్ మహేష్ కృష్ణ చెన్నారెడ్డి ఎం రాములు పి జంగయ్య జి యాదయ్య చిత్తరి గోపాల్ సత్తమ్మ పి కృష్ణయ్య యాదయ్య డి యాదయ్య అంజయ్య ముత్యాలు నారయ్య కృష్ణయ్య డి యాదమ్మ చంద్రకళ పార్వతమ్మ సుశీల నవీన్ కుమార్ జంగయ్య రాములమ్మ తదితరులు ఉన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...