స్వీయానుభవంతో బోధన మెలకువలు వృద్ధి * ప్రధానోపాధ్యాయులుగా సహస్రభవ్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 05 సెప్టెంబర్ ప్రజా పాలన : స్వయం పరిపాలన దినోత్సవంలో బోధన మెలకువలతో పాటు నాయకత్వ లక్షణాలు వృద్ధి చెందుతాయని ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టిన కెరెల్లి సహస్రభవ్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య ఉన్నత పాఠశాల వికారాబాద్ లో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టిన కెరెల్లి సహస్రభవ్ రెడ్డి మాట్లాడుతూ అనునిత్యం ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను సమన్వయంతో సామరస్యంతో ఎలా పరిష్కరించగలుగుతున్నారోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాలాంశాలవారీగా బోధనా అంశాలను ప్రణాళిక బద్ధంగా తయారు చేసుకొని తరగతి గదుల్లో విద్యార్థులకు వివరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. తరగతి గదిని క్రమశిక్షణలో ఉంచుతూ విద్యార్థుల దృష్టిని పాఠంపై నిలిపే విధంగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుడు చెప్పే పాఠాన్ని విద్యార్థులు శ్రద్ధగా వినేటట్లు ఆసక్తిని కలిగించే విధంగా చలోక్తులు చెప్పాల్సిన అవసరం ఉందని గుర్తించాను. చెప్పే పాఠంలో ఏవైనా అనుమానాలు ఉన్నచో వాటిని నోట్ బుక్ లో నోట్ చేసుకునే విధంగా సూచించాను. పాఠం చెప్పిన తర్వాత విద్యార్థులు నోట్ చేసుకున్న అనుమానాలను నివృత్తి చేశాను. స్వయం పరిపాలన దినోత్సవంలో స్వీయానుభావం పొందగలిగాను. పాఠశాల అంటేనే సమయపాలన క్రమశిక్షణకు మారుపేరని గ్రహించాను. పాఠ్యాంశంపై ఏకాగ్రత సహ ఉపాధ్యాయులకు పనులు అప్పజెప్పుట సక్రమంగా పనులు నిర్వహించే టట్లు పురిగొలపడం కార్యాలయంలోని రిజిస్టర్ లను సక్రమంగా నిర్వహించడం విద్యార్థుల తల్లిదండ్రులను చిరునవ్వుతో పలకరించి ఉభయ కుశలోపరి ప్రశ్నలను సంధించాను. మధ్యాహ్న భోజనం వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు సూచనలు సలహాలు ఇచ్చానని స్పష్టం చేశారు. నేను ప్రధాన ఉపాధ్యాయునిగా బాధ్యతలు చేపట్టుటకు నా తల్లిదండ్రులు కేరెల్లి నవనీత కెరెల్లి మాణిక్ రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రేరణ కలిగించారని సంతోషం వ్యక్తం చేశారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...