మామిడి ఉత్పత్తి పై ముందస్తు అవగాహన : జిల్లా కలెక్టర్ పౌసుమి బసు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి మార్చి 24 (ప్రజాపాలన) : కుల్కచర్ల మండల రైతులు అందరు ఎఫ్ పిఒ ద్వారా అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు తెలియజేశారు. బుధవారం కుల్కచర్ల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశపు హలులో శ్రీరామ లింగేశ్వర సిిరిధాన్యాల మహిళా రైతు ఉత్పత్తి దారుల సంస్థ (ఎఫ్ పిఒ) రైతులకు మామిడి ఉత్పత్తిపై ముందస్తు ప్రణాళిక అవగాహన సదస్సు ఏర్పాటు చేసినారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ, గత సంవత్సరం ఎఫ్ పిఒ ద్వారా 94 టున్నుల మామిడి పండ్లను రైతుల నుండి సేకరించి విక్రయించడం జరిగిందని, ఈసారి 102 మంది రైతుల నుండి 165 మెట్రిక్ టన్నుల మామిడి పండ్లు కొనుగోలు చేయనున్నట్లు తెలియజేశారు. ఇందుకు గాను రైతుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మండలంలోని రైతులు చిరు ధాన్యాలు ఎక్కువ పందిస్తున్నందున వారి సౌకర్యార్థం ఒక మిల్లింగ్ ప్రాసెసర్ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఎఫ్కు పిఒ కొత్తగా ఒక మల్టిక్రాప్ హార్వెస్టర్ ను కూడా కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసినారు. మండలంలో రాబోవు రోజులలో మామిడి, చిరు ధాన్యాల ఉత్పత్తి పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. ఎన్ఆర్ఈజీఎస్ మామిడి మొక్కలు నాటుకోవడానికి అవకాశం ఉన్నదని తెలిపారు. మామిడి రైతుల పంట దిగుబడి, లాభాలు ఎక్కువగా వచ్చే విధంగా ఒకేసారి కాకుండా కనీసం మూడు సార్లు పంటను తెంపే విధంగా అవగాహన కల్పించారు. ఇట్టి పండ్లను గ్రేడింగ్ చేసి అమ్మడంవల్ల అధిక లాభాలు వస్తాయని సూచించారు. అధికారులు మామిడిపంట ఉత్పత్తిపై, మార్కెటింగ్ పై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ మండలంలోని కామునిపల్లి గ్రామ స్మశాన వాటిక నిర్మాణపు పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కువ మంది కార్మికులను పెట్టి పనులను వేగవంతం చేయాలన్నారు. ఆర్థిక సంవత్సరం ముగియనున్నందున బేస్మెంట్ పనులు పూర్తి చేయించి మొదటి విడత బిల్లులు చెల్లింపునకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ డి ఓ కృష్ణన్, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, హార్టికల్చర్ అధికారి చక్రపాణి, డీపీఎం శ్రీనివాస్, ఏపీఎం శోభా, జడ్పీటీసీ రాందాస్ నాయక్, కంపెనీ డైరెక్టర్ కవిత, మండల మహిళా సంఘం అధ్యక్షులు అలివేలు, PR/AE ఉమేష్ కుమార్, సర్పంచ్ మహిపాల్ రెడ్డి, ఎంపీడీఓ సుందర్ లాల్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...