భూ నిర్వాసితుల నష్టపరిహారం చెల్లింపులో సీనియర్ క్లర్క్ దే హవా. * సంవత్సరాల తరబడి నష్టపరిహార
మంచిర్యాల టౌన్,సెప్టెంబర్ 04,
ప్రజాపాలన :
చిరంజీవులను గుర్తించలేని సింగరేణి అధికారులు శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనుల భూసేకరణ లో భూములు, ఇండ్ల స్థలాలు, ఉపాధి కోల్పోయిన వారిలో కొంతమంది మరణించినప్పటికీ వారి వారసులను గుర్తించి నష్టపరిహారం చెల్లించడంలో జాప్యం చేస్తున్న సింగరేణి అధికారులు, నష్టపరిహారం చెల్లింపులో చేతివాటం చూపిస్తున్న సింగరేణి క్లర్క్ చిరంజీవులను గుర్తించడంలో జాప్యం వెనుక చాలా విషయాలు దాగి ఉన్నాయని బహిర్గతమవుతున్నాయి, రాజకీయ పలుకుబడి అధికారుల అండదండలతో బాధితుల కు నష్టపరిహారం చెల్లించడంలో సహకరిస్తున్న సీనియర్ క్లర్క్, క్లర్క్ మీదనే ఆధారపడి విధులు నిర్వహిస్తున్న సింగరేణి ఎస్టేట్ అధికారులు, మరణించిన భూ నిర్వాసితుల కుటుంబాలను గుర్తించి తన ఏజెంట్లతో వారిని సంప్రదించి కమిషన్ల పద్ధతిలో నష్టపరిహారం ఇప్పించుటకు కోర్టు సహాయంతోనైన అందిస్తామని హామీ ఇస్తూ అందిన కాడికి దోసుకుంటున్న వైనం అందరినీ కంటతడి పెట్టిస్తుందని బాధిత కుటుంబాలు అంటున్నారు. నచ్చినవారికి నష్టపరిహారం అందించుటకు ఒకసారి ఎంజాయ్మెంట్ చేసిన భూ సర్వేలను తిరిగి మరల రెండవసారి ఎంజాయ్మెంట్ సర్వేలు చేసి టైటిల్ సరిగా లేకున్నా, పట్టాదారు పాస్ బుక్కులు లేకున్నా కోర్టును సంప్రదించిన వారికి నూతన చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించడంలో అంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరణించిన వారిని గుర్తించి వారి వారసులకు నష్టపరిహారం అందించుటకు సింగరేణి, రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో అనేక సమస్యలతో బాధిత కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ సింగరేణి ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు ఇంత జరుగుతున్న తమకేమి తెలియదనే విధంగా వ్యవహరిస్తున్నారు. సంవత్సరాల తరబడి భూ నిర్వాసితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న అపరిష్కృత సమస్యగానే మిగిలి అనేక కొత్త సమస్యలను సృష్టిస్తుందని బాధితులు అంటున్నారు. భూ సేకరణ భూ నిర్వాసితులకు పూర్తి నష్టపరిహారం వారికి అందవలసిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ పూర్తిగా చెల్లించిన తర్వాతనే ఊర్లను ఖాళీ చేయించాల్సిన బాధ్యతను మరిచి పూర్తి నష్టపరిహారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ చెల్లించకుండానే గ్రామాలకు గ్రామాలను ఖాళీ చేయించి భూ నిర్వాసితులను ప్రభుత్వమే ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ ఆర్ ఆఫీసర్, సింగరేణి అధికారులు వెంటనే స్పందించి మరణించిన వారి వారసులను గుర్తించి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. లేని యెడల పలు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అంటున్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...