గణేష్ నవరాత్రి లో భాగంగా స్వామివారికి అభిషేకాలు
యాదాద్రి భువనగిరి జిల్లా, సెప్టెంబర్ 15, ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం పూజ కార్యక్రమాలు శ్రీ రామ భక్త భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జి.రవీందర్, ఆర్.శ్రీను, ఎ.చంద్రయ్య, ఆర్.అశోక్, ఆర్.శంకరయ్య, యం.క్రిష్ణ, ఎ.బిక్షపతి, ఎ.మహేశ్, యస్.శ్రీనువాసు, యం.రమేశ్, ఎ.బాలకృష్ణ, కె.యాదగిరి, జి.సుదర్శన్, యస్.చంద్రశేఖర్, జి.ప్రవీణ్, కె.రాము, ఎ.వంశీ, యం.ఉపేందర్, ఎ.చరణ్, ఎ.లింగ స్వామి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
వలిగొండ ప్రజాపాలన మండలంలోని వెంకటాపురం గ్రామ పర...
జన్నారం మార్చి 4 ప్రజా పాలన:
బాలాపూర్: (ప్రతినిధి) ప్రజాపాలన న్యూస్; మహా శివర...
వెల్గటూర్, మార్చి 24 (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గట...
వెల్గటూర్, మార్చి 28, (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మ...
వలిగొండ, మార్చి 29, ప్రజాపాలన ప్రతినిధి : మండల పరి...
మధిర, ఏప్రిల్ 21, ప్రజాపాలన ప్రతినిధి : మధిర రామాలయం శ్రీరామనవమిని పురస్కరిం...
బాలపూర్, ఏప్రిల్ 21,
గుమ్మడిదల, ఏప్రిల్ 25, ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ బ్యూరో 06 సెప్టెంబర్ ప్రజాపాలన : శ్రావణ మాసం చివరి ...