మచ్చ గిరి ఆలయంలో వెంకటేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు

Published: Wednesday October 13, 2021
యాదాద్రి అక్టోబర్ 12 వలిగొండ ప్రజాపాలన ప్రతినిది మండల పరిధిలోని వెంకటాపురంలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో మత్స్యగిరి గుట్ట మాజీ ఛైర్మన్ కెసిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డైరెక్టర్ అంబటి మోహన్ తదితరులు పాల్గొన్నారు.