వాసవి కన్యకా పరమేశ్వరి గుడిలోగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారు

Published: Sunday October 10, 2021
మధిర, అక్టోబర్ 09, ప్రజాపాలన ప్రతినిధి : మధిర వాసవి కన్యకా పరమేశ్వరి గుడిలో అమ్మవారుు గాయత్రి ఈరోజు మధిరలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శ్రీమాన్ శేషాచార్యులు ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు మూడవ రోజు సందర్భంగా ఈరోజు గాయత్రీ దేవి అలంకరణ జరిగింది అనంతరంం కమిటీ వారు మాట్లాడుతూ. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు గాయత్రి అమ్మవారిగా ప్రజలకు దర్శనమిచ్చారు అనంతరం పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకున్నారని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అందరూ తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో కన్యకా పరమేశ్వరి దేవాలయం అధ్యక్షుడు కపిలవాయి జగన్మోహన్ రావు మరియు ఆలయ కమిటీ బృందం తదితరులు పాల్గొన్నారు.