సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్ రెడ్డి
Published: Thursday April 22, 2021
మేడిపల్లి, ఏప్రిల్ 21 (ప్రజాపాలన ప్రతినిధి): శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఉప్పల్లోని రామచంద్ర స్వామి దేవాలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా మాజీ కార్పొరేటర్ మందుముల్ల పరమేశ్వర్ రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతం హనుమాన్ దేవాలయాన్ని సందర్శించారు.
Share this on your social network: