సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్ రెడ్డి

Published: Thursday April 22, 2021
మేడిపల్లి, ఏప్రిల్ 21 (ప్రజాపాలన ప్రతినిధి): శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఉప్పల్లోని రామచంద్ర స్వామి దేవాలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా మాజీ కార్పొరేటర్ మందుముల్ల పరమేశ్వర్ రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతం హనుమాన్ దేవాలయాన్ని సందర్శించారు.