రెండో రోజు శరన్నవరాత్రి ఉత్సవాలు

Published: Saturday October 09, 2021
మధిర, అక్టోబర్ 08, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో 18వ వార్డులడక్ బజార్ లో దేశ భక్త యువజన సంఘం వారి ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు అమ్మ వారు మహాలక్ష్మి అవతారంలో పూజలు అందుకున్నారు దేశభక్తి యువజన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లానే దసరా పండగ ఉత్సవ జరుపుతామని వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరపడం మాకు మధిర మున్సిపాలిటీ పరిధిలో లడక బజారులో అమ్మవారి దీవెనలు మాకు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకున్నారు ప్రజలు పెద్ద సంఖ్యలో అమ్మవారి దీవెనలును తీసుకున్నారు అమ్మవారిని ధనలక్ష్మి స్వరూపిణి గా అలంకరించినారు. ఈరోజు పూజ కార్యక్రమంలో అరిగే శ్రీనివాసరావు, అరిగే రజనీ 18వ వార్డ్  కౌన్సిలర్ పాల్గొని అమ్మ వారి పూజ కార్యక్రమములు ప్రజలు కమిటీ సభ్యులు పాల్గొన్నారునిర్వహించారు.