వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో అమ్మవారి మహాలక్ష్మి అవతారంలో
Published: Monday October 11, 2021
మధిర, అక్టోబర్ 10, ప్రజాపాలన ప్రతినిధి : మధిరలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శ్రీమాన్ శేషాచార్యులు ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు నాల్గవ రోజు సందర్భంగా అంగరంగ వైభవంగా జరుగు తున్నట్లుు సభ్యులు తెలిపారు అనంతరం కమిటీ సభ్యులు సభ్యులు మాట్లాడుతూ అమ్మవారు దీవెనలుు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు అదేవిధంగా అమ్మవారి దర్శనం కొరకు ఆదివాారం కావడంతో పెద్దద సంఖ్యలో ప్రజలు దర్శనం చేసుకున్నట్లు తెలిపారు అనంతరం అమ్మవారు మహాలక్ష్మి అలంకరణ జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అందరూ తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో కన్యకా పరమేశ్వరి దేవాలయం అధ్యక్షుడు కపిలవాయి జగన్మోహన్ రావు మరియు ఆలయ కమిటీ బృందం తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: