మాటూరు శివాలయంలో శివరాత్రి వేడుకలు
Published: Friday March 12, 2021
మధిర, మార్చి 11, ప్రజా పాలన ప్రతినిధి: మధిర మండలం మాటూరు గ్రామంలో మూడు శతాబ్దాల నుంచి ఓంకారేశ్వర స్వామిగా సేవలు అందుకుంటున్న శివయ్య ఈరోజు మహా రాత్రి శివరాత్రి సందర్భంగా రాష్ట్ర విత్తన సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన దేవాలయంలోని ఏర్పాటు చేసిన భారీ అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేడిశెట్టి లీలావతి మాజీ ఎంపిటిసి ఎర్ర నాగేశ్వరావు విద్య కమిటీ శివాలయం కమిటీ, కొట్టం.కోటేశ్వరరావు, అడపాల వెంకటేశ్వరరావు, కే.శ్రీనివాసరావు, పి.కోటేశ్వరరావు కాశీ. విశ్వేశ్వరరావు.
Share this on your social network: