శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి కళ్యాణం

Published: Monday April 19, 2021
మధిర ఏప్రిల్ 18, ప్రజాపాలన ప్రతినిధి : జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయం వర్తక సంఘం మధిర భక్త మహాశయులకు ఆదివారం మన దేవాలయము నందు నిర్వహించబడు శ్రీ భగవత్ రామానుజుల వారి తిరునక్షత్ర మహోత్సవమునకు ఆహ్వానము కార్యక్రమ వివరములు ఉదయం ఎనిమిది గంటలకు స్వామివారికి పంచామృతములతో తిరుమంజనం తదుపరి 9:30 కు శ్రీ స్వామివారికి మామిడి పండ్లతో అష్టోత్తర పూజ మరియు మల్లె పూలతో సహస్రనామార్చన నిర్వహించబడును సాయంత్రం 6 గంటలకు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణము తదుపరి ఉంజల్ సేవమంగళాశాసనం తీర్థ ప్రసాద వినియోగం కావున భక్త మహాశయులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామి వారి మంగళా శాసనములు పొందగలరు ఇట్లు దేవాలయ కమిటీ