అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం
Published: Wednesday March 31, 2021
రాయికల్,మార్చ్ 30 (ప్రజాపాలన ప్రతినిధి) : రాయికల్ మండలం చెర్లకొండపుర్ గ్రామంలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణం ఈ రోజు రాత్రి 10 గంటలకి, డోలోత్సవం మార్చి 31,మరియు రథోత్సవం ఏప్రిల్ 1న అంగరంగవైభవంగా గ్రామ ప్రజల సహకారంతో జరుగనుంది. ఈ కార్యక్రమంలో గ్రామప్రజలు మరియు చుట్టూపక్కల గ్రామాల భక్తులు విచ్చేస్తారని స్వామివారి ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ఆలయ పూజారి దేవుని లక్ష్మినారాయణ, గ్రామా సర్పంచ్ ఆకుల లక్ష్మినారాయణ, మరియు వార్డ్ సభ్యులు తెలిపారు.
Share this on your social network: