తిరుపతి మహానాడుకు గైర్హజరైన తెలుగుదేశంపార్టీ నాయకులు
కొవ్వూరు:తిరుపతి మహానాడుకు గైర్హజరైన తెలుగుదేశంపార్టీ నాయకులు, తెలుగు తమ్ముళ్ళ. కొవ్వూరు నుండి మహానాడుకు హాజరుశాతం లేదనే చెప్పవచ్చును. కొవ్వూరు శాసనసభ్యుడు కె.ఎస్.జవహార్ ఓక్కడే మహానాడుకు హాజరైనారు. కొవ్వూరు మున్సిపల్ చైర్మన్ సూరపని చిన్ని అమెరికా పర్యటనలో ఉన్నారు. కొవ్వూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆళ్ల హరిబాబు, రాష్ట్ర తెలుగురైతు కార్యనిర్వాహక కార్యదర్శి జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, శ్రీరామా సొసైటీ అధ్యక్షులు, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ది కమిటీ అధ్యక్షులు కంఠమణి రామకృష్ణ, మాజీ ఎం.పి.పి.వేగి చిన్న, ఎం.పి.పి.వాడవల్లి రాజ్యలక్ష్మి, పట్టణ తెలుగుదేశం పార్టీ అద్యక్షులు మద్దుల సత్యనారాయణ, అదికార ప్రతినిది కలగర రంగారావు ఇలా చెప్పుకుంటూ పోతే మండలం నుండి ఏ ఒక్క నాయకుడు కూడా తిరుపతి మహానాడుకు వెళ్ళిన దాఖలాలు లేవు. నియోజకవర్గంలో, మున్సిపాలిటీలో, మండలంలో అదికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ఒక్కరూ తిరుపతి మహానాడుకు హాజరుకాకపోవడం చర్చానీయాంశంగా మారింది.
Share this on your social network:
Related News
మహానాడులో మొదటి రోజు కార్యక్రమాలు. రాబోయే కాలంలో అనుసరించాల్సిన పంథా ఎలా ఉండాలన్న అంశాన్ని త...
తిరుపతిలో మహానాడుకు తమ్ముళ్ళు సిదమవుతున్నారు
...గిద్దలూరు వైకాపా ఎమ్మెల్యే అశోక్రెడ్డి తెదేపాలో చేరారు. బుధవారం పా...
విజయవాడ, జూన్ 2 : సమైక్యాంధ్రప్రదేశ్ విభజన జరిగి రెండేళ్ళు పూర్తయ...
తెలుగుదేశం పార్టీ ఆవిర్బవం నుండి తెలుగు దేశం పార్టీకి ఆంద్రాసుగర్స్ యాజమా...
కొవ్వూరునియోజకవర్గం లో టి డి పి పార్టీ లో గ్రూపులు పెరుగుతున్నాయి. పార్టీ అధికారం లోకి రాక ము...
కొవ్వూరునియోజకవర్గంలో వై ఎస్ ఆర్ పార్టీ నాయకురాలు తానేటి వనిత ఒంటెద్దు పోకడ విధానంతో పార్టీలో ఒక ...
పోటీ చేసే ఎంపీ అభ్యర్థులు లేరు.! కానీ 25స్థానాల్లో గెలుస్త...
- కొవ్వూరునియోజకవర్గంలో 2018 రాజకీయా నేతలకు మిశ్రమ ఫలితాలనే ఇచ్చిందనే చెప్పవచు. మ...
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, పశ్చిమగోదావరి జిల్లా ...
జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : తెరాస పార...
తెలంగాణ ఇంటిపార్టీ గోడ పత్రికను నేలకొండపల్లి వివిధ ప్రభుత...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల జనవరి 11,ప్రజాపాలన: మండల...
ఈరోజు ఖమ్మం జిల్లా వైరా లో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య ఐక్యవ...
* చనిపోయిన రైతు కుటుంబాలకు 5 లక్షలతో ఆసరా
* ...
తెలుగు ప్రజల గొంతుక కు వేదికగా ప్రజాపాలన.
...నాడు బహుజనులకు వేదికగా, నేడు తెలుగు ప్రజల గొంతు కగా...
విఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయడం ద్వారా వారికి రెగ్యులర్ స్కేల్ వచ్చే విధంగా తెలంగ...
కల్వకుంట్ల కుటుంబం నుంచి మరొకరికి కీలక బాధ్యతలు కెసిఆర్ అప్పగించారు , కెసిఆర్ అన్న కల్వకుంట్ల రంగ...
గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి నీటిమట...
గతవారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ప్రజలు తీ...
కుల వృత్తులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కలెక్టరేట్ సమ...
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు వస్తాయని తెలిసి కూడ ప్రభుత్వం పట్టించు...