టీడీపీ కి వంశీ గుడ్ బై
Published: Sunday October 27, 2019
టీడీపీకి ఆ పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గుడ్ బై చెప్పారు ఈ మేరకు వంశీ తన రాజీనామా లేఖను టిడిపి అధినేత చంద్రబాబు కి పంపారు తన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు టీడీపీని వీడి వైసీపీ లో చేరతారని ప్రచారం జరగగా. ఏకంగా రాజకీయాల్లో నుండి వైదొలిగే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Share this on your social network:
Share this on your social network: