మహానాడులో మొదటి రోజు
మహానాడులో మొదటి రోజు కార్యక్రమాలు. రాబోయే కాలంలో అనుసరించాల్సిన పంథా ఎలా ఉండాలన్న అంశాన్ని తెదేపా మహానాడు వేదికగా నిర్ణయించనుంది. ఈ నెల 27 నుంచి 29 వరకూ జరిగే మహానాడులో గత రెండేళ్ల కాలంలో చేసిన కార్యక్రమాలను సమీక్షించుకుని...భవిష్యత్తుకు దిశానిర్దేశం కోసం పలు అంశాలపై చర్చించనుంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన అనంతరం ఇది రెండో మహానాడు. జాతీయ పార్టీగా ఆవిర్భవించి కూడా దాదాపుగా అంతే కాలమైంది. ఇటు ఏపీ, అటు తెలంగాణ రెండు రాష్ట్రాల అంశాలపైనా దృష్టిపెట్టనుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి మొత్తం 30 వేల మంది ప్రతినిధులు మహానాడుకు రానున్నారని అంచనా. ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష....వాటిలో లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా? అన్న అంశంపైనా కొంత చర్చ జరగనుంది. భవిష్యత్తు మరింత ప్రజాదరణ పొందేందుకు ఏం చేయాలన్న అంశంపై ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోనున్నారు. తెలంగాణకు సంబంధించి పార్టీని మళ్లీ పట్టాలపైకి ఎక్కించడం, తెరాస ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీసేలా తీర్మానాలు ఉండనున్నాయి. ఏపీకి సంబంధించి 13అంశాలు, తెలంగాణకు సంబంధించి 8అంశాలపై తీర్మానాలు ఉండనున్నాయి. ఉమ్మడిగా ఏడు తీర్మానాలుంటాయి.
Share this on your social network:
Related News
తిరుపతిలో మహానాడుకు తమ్ముళ్ళు సిదమవుతున్నారు
...గిద్దలూరు వైకాపా ఎమ్మెల్యే అశోక్రెడ్డి తెదేపాలో చేరారు. బుధవారం పా...
కొవ్వూరు:తిరుపతి మహానాడుకు గైర్హజరైన తెలుగుదేశంపార్టీ నాయకులు, తెలుగు తమ్ముళ్ళ. ...
విజయవాడ, జూన్ 2 : సమైక్యాంధ్రప్రదేశ్ విభజన జరిగి రెండేళ్ళు పూర్తయ...
తెలుగుదేశం పార్టీ ఆవిర్బవం నుండి తెలుగు దేశం పార్టీకి ఆంద్రాసుగర్స్ యాజమా...
కొవ్వూరునియోజకవర్గం లో టి డి పి పార్టీ లో గ్రూపులు పెరుగుతున్నాయి. పార్టీ అధికారం లోకి రాక ము...
కొవ్వూరునియోజకవర్గంలో వై ఎస్ ఆర్ పార్టీ నాయకురాలు తానేటి వనిత ఒంటెద్దు పోకడ విధానంతో పార్టీలో ఒక ...
పోటీ చేసే ఎంపీ అభ్యర్థులు లేరు.! కానీ 25స్థానాల్లో గెలుస్త...
- కొవ్వూరునియోజకవర్గంలో 2018 రాజకీయా నేతలకు మిశ్రమ ఫలితాలనే ఇచ్చిందనే చెప్పవచు. మ...
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, పశ్చిమగోదావరి జిల్లా ...
జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : తెరాస పార...
తెలంగాణ ఇంటిపార్టీ గోడ పత్రికను నేలకొండపల్లి వివిధ ప్రభుత...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల జనవరి 11,ప్రజాపాలన: మండల...
ఈరోజు ఖమ్మం జిల్లా వైరా లో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య ఐక్యవ...
* చనిపోయిన రైతు కుటుంబాలకు 5 లక్షలతో ఆసరా
* ...
తెలుగు ప్రజల గొంతుక కు వేదికగా ప్రజాపాలన.
...నాడు బహుజనులకు వేదికగా, నేడు తెలుగు ప్రజల గొంతు కగా...
విఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయడం ద్వారా వారికి రెగ్యులర్ స్కేల్ వచ్చే విధంగా తెలంగ...
కల్వకుంట్ల కుటుంబం నుంచి మరొకరికి కీలక బాధ్యతలు కెసిఆర్ అప్పగించారు , కెసిఆర్ అన్న కల్వకుంట్ల రంగ...
గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి నీటిమట...
గతవారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ప్రజలు తీ...
కుల వృత్తులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కలెక్టరేట్ సమ...
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు వస్తాయని తెలిసి కూడ ప్రభుత్వం పట్టించు...