మాజీ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ *12గంటలు నిరాహారదీక్ష
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కొవ్వూరు పట్టణం నందు గల మాజీ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ *12గంటలు నిరాహారదీక్ష లో పాల్గొంటారు . కావున పార్టీ శ్రేణులు ప్రజలు అందరూ కూడా ప్రభుత్వం నిర్దేశించిన lack down నిబంధనలు పాటించే ఎవరికి వారు వారి స్వగృహం నందు ఉండాలని ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి పట్టణం నందు high risk redjone లో తన నివాసానికి రావొద్దని వారు పత్రికాముఖంగా తెలియజేశారు.
కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా ఇబ్బంది పడుచున్న ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం 5వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలి.ధాన్యం , మిర్చి, అరటి పండ్లతోటల రైతులను ఆదుకోవాలని జవహర్ తెలిపారు.కరోనా నియంత్రణ కోసం పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులు, అధికారులు, పాత్రికేయులకు రక్షణ కిట్లు దించాలని,అన్న క్యాంటీన్లను వెంటనే తెరచి పేద వాడి ఆకలిని తీర్చాలని మేము దీక్ష చేస్తున్నామని జవహర్ తెలిపారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు పేదలను రైతులను ను ప్రభుత్వం ఆదుకోవాలని మన మాజీ మినిస్టర్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్ గారు 12 గంటలు నిరాహార దీక్ష చేస్తున్నారని తెలియజేస్తున్నాము . కరోనా వైరస్ కారణంగా కొవ్వూరు రెడ్ జోన్గా ఉన్నందువల్ల ఈ నిరాహార దీక్షకు మద్దతుగా తెలుగుదేశ పార్టీ శ్రేణులు ఎవరూ కూడా హాజరు కాకూడదని జవహర్ తెలిపారు.
Share this on your social network:
Related News
మహానాడులో మొదటి రోజు కార్యక్రమాలు. రాబోయే కాలంలో అనుసరించాల్సిన పంథా ఎలా ఉండాలన్న అంశాన్ని త...
తిరుపతిలో మహానాడుకు తమ్ముళ్ళు సిదమవుతున్నారు
...గిద్దలూరు వైకాపా ఎమ్మెల్యే అశోక్రెడ్డి తెదేపాలో చేరారు. బుధవారం పా...
కొవ్వూరు:తిరుపతి మహానాడుకు గైర్హజరైన తెలుగుదేశంపార్టీ నాయకులు, తెలుగు తమ్ముళ్ళ. ...
విజయవాడ, జూన్ 2 : సమైక్యాంధ్రప్రదేశ్ విభజన జరిగి రెండేళ్ళు పూర్తయ...
తెలుగుదేశం పార్టీ ఆవిర్బవం నుండి తెలుగు దేశం పార్టీకి ఆంద్రాసుగర్స్ యాజమా...
కొవ్వూరునియోజకవర్గం లో టి డి పి పార్టీ లో గ్రూపులు పెరుగుతున్నాయి. పార్టీ అధికారం లోకి రాక ము...
కొవ్వూరునియోజకవర్గంలో వై ఎస్ ఆర్ పార్టీ నాయకురాలు తానేటి వనిత ఒంటెద్దు పోకడ విధానంతో పార్టీలో ఒక ...
పోటీ చేసే ఎంపీ అభ్యర్థులు లేరు.! కానీ 25స్థానాల్లో గెలుస్త...
- కొవ్వూరునియోజకవర్గంలో 2018 రాజకీయా నేతలకు మిశ్రమ ఫలితాలనే ఇచ్చిందనే చెప్పవచు. మ...
జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : తెరాస పార...
తెలంగాణ ఇంటిపార్టీ గోడ పత్రికను నేలకొండపల్లి వివిధ ప్రభుత...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల జనవరి 11,ప్రజాపాలన: మండల...
ఈరోజు ఖమ్మం జిల్లా వైరా లో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య ఐక్యవ...
* చనిపోయిన రైతు కుటుంబాలకు 5 లక్షలతో ఆసరా
* ...
తెలుగు ప్రజల గొంతుక కు వేదికగా ప్రజాపాలన.
...నాడు బహుజనులకు వేదికగా, నేడు తెలుగు ప్రజల గొంతు కగా...
విఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయడం ద్వారా వారికి రెగ్యులర్ స్కేల్ వచ్చే విధంగా తెలంగ...
కల్వకుంట్ల కుటుంబం నుంచి మరొకరికి కీలక బాధ్యతలు కెసిఆర్ అప్పగించారు , కెసిఆర్ అన్న కల్వకుంట్ల రంగ...
గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి నీటిమట...
గతవారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ప్రజలు తీ...
కుల వృత్తులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కలెక్టరేట్ సమ...
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు వస్తాయని తెలిసి కూడ ప్రభుత్వం పట్టించు...