కొవ్వూరు టి డి పి పార్టీ లో పెరుగుతున్నాగ్రూపులు
కొవ్వూరునియోజకవర్గం లో టి డి పి పార్టీ లో గ్రూపులు పెరుగుతున్నాయి. పార్టీ అధికారం లోకి రాక ముందు కలచి కట్టుగా పోటీ చేసి విజయాన్ని అందుకున్నాయి. రాష్ట్రము లోను , నియోజకవరం లోను, మున్సిపాలిటీ లోను పార్టీ అధికారం లోకి వచ్చాక అధికారాన్ని పంచుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళా టి డి పి వర్గాలు నేడు గ్రూపులుగా విడిపోయాయి. మంత్రి కే ఎస్ జవహర్ , మాజీ ఎం ఎల్ ఏ . టి వి రామారావు వర్గాలుగా విడిపోయాయి . నియోజకవర్గం లో పార్టీ కార్యక్రమాలను సైతం విడి విడి గా చేస్తున్నాయి . పార్టీలో గ్రూపులు ఏర్పడానికి ప్రధాన కారణం మున్సిపల్ వ్యవహారాలే కారణం గా చెప్పావచు . ఈ గ్రూపులు ప్రోత్సాహం వెనుక పెద్ద తలకాయలే ఉన్నట్లు సమాచారం . మంత్రిని కాదని మాజీ ఎం ఎల్ ఏ . టి వి రామారావు కి టికెట్ ఇప్పించేందుకే పెద్ద తలకాయలు ఈ గ్రూపులు ప్రోత్సాహిస్తున్నట్లు తెలుస్తుంది .
Share this on your social network:
Related News
మహానాడులో మొదటి రోజు కార్యక్రమాలు. రాబోయే కాలంలో అనుసరించాల్సిన పంథా ఎలా ఉండాలన్న అంశాన్ని త...
తిరుపతిలో మహానాడుకు తమ్ముళ్ళు సిదమవుతున్నారు
...గిద్దలూరు వైకాపా ఎమ్మెల్యే అశోక్రెడ్డి తెదేపాలో చేరారు. బుధవారం పా...
కొవ్వూరు:తిరుపతి మహానాడుకు గైర్హజరైన తెలుగుదేశంపార్టీ నాయకులు, తెలుగు తమ్ముళ్ళ. ...
విజయవాడ, జూన్ 2 : సమైక్యాంధ్రప్రదేశ్ విభజన జరిగి రెండేళ్ళు పూర్తయ...
తెలుగుదేశం పార్టీ ఆవిర్బవం నుండి తెలుగు దేశం పార్టీకి ఆంద్రాసుగర్స్ యాజమా...
కొవ్వూరునియోజకవర్గంలో వై ఎస్ ఆర్ పార్టీ నాయకురాలు తానేటి వనిత ఒంటెద్దు పోకడ విధానంతో పార్టీలో ఒక ...
పోటీ చేసే ఎంపీ అభ్యర్థులు లేరు.! కానీ 25స్థానాల్లో గెలుస్త...
- కొవ్వూరునియోజకవర్గంలో 2018 రాజకీయా నేతలకు మిశ్రమ ఫలితాలనే ఇచ్చిందనే చెప్పవచు. మ...
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, పశ్చిమగోదావరి జిల్లా ...
జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : తెరాస పార...
తెలంగాణ ఇంటిపార్టీ గోడ పత్రికను నేలకొండపల్లి వివిధ ప్రభుత...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల జనవరి 11,ప్రజాపాలన: మండల...
ఈరోజు ఖమ్మం జిల్లా వైరా లో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య ఐక్యవ...
* చనిపోయిన రైతు కుటుంబాలకు 5 లక్షలతో ఆసరా
* ...
తెలుగు ప్రజల గొంతుక కు వేదికగా ప్రజాపాలన.
...నాడు బహుజనులకు వేదికగా, నేడు తెలుగు ప్రజల గొంతు కగా...
విఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయడం ద్వారా వారికి రెగ్యులర్ స్కేల్ వచ్చే విధంగా తెలంగ...
కల్వకుంట్ల కుటుంబం నుంచి మరొకరికి కీలక బాధ్యతలు కెసిఆర్ అప్పగించారు , కెసిఆర్ అన్న కల్వకుంట్ల రంగ...
గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి నీటిమట...
గతవారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ప్రజలు తీ...
కుల వృత్తులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కలెక్టరేట్ సమ...
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు వస్తాయని తెలిసి కూడ ప్రభుత్వం పట్టించు...