వావ్ విండీస్...
కరోనా మహమ్మారిని ఏమార్చి ఎట్టకేలకు ప్రపంచానికి ‘ప్రత్యక్ష’ంగా’ క్రికెట్ చూపించిన ఇంగ్లండ్లో అంచనాలకు మించి రాణించిన వెస్టిండీస్ జట్టు గెలుపు బోణీ కొట్టింది. ఆఖరి రోజు మొదట ఇంగ్లండ్ పేసర్ ఆర్చర్ రసవత్తరానికి తెరలేపినా... మిడిలార్డర్ బ్యాట్స్మన్ జెర్మయిన్ బ్లాక్వుడ్ పోరాటం చివరకు విండీస్నే విజయం వరించేలా చేసింది. దీంతో ఆట ఆరంభం మినహా మ్యాచ్ ముగిసేదాకా ఎలాంటి నాటకీయత లేకుండా తొలి టెస్టులో వెస్టిండీస్ విజయబావుటా ఎగరేసింది. మ్యాచ్ మొత్తంలో తొమ్మిది వికెట్లు తీసిన విండీస్ బౌలర్ గాబ్రియెల్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ గెలుపుతో విండీస్ మూడు టెస్టుల సిరీస్లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. సిరీస్లోని రెండో టెస్టు ఈనెల 16 నుంచి మాంచెస్టర్లో జరుగుతుంది.
Share this on your social network:
Related News
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్వీయ నిర్బంధ...
నరాలు తెగే ఉత్కంఠభరితమైన పోరు. ఆకాశమే హద్దుగా చెలరేగిన బ్యాట్స్మెన్, వికెట్లే లక్ష్యంగా బంతి వి...
మధిరఈరోజు*ఫ్రెండ్స్ యూత్ మధిర వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ లో ప్ర...
ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మధిర నియోజకవర్గ స్థాయి క్రికెట్ ...
*యువత క్రీడారంగంలో ముందుకు సాగాలి: రాణి రుద్రమదేవి*
...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. గ్రామ సర్పంచ్ బంటు ఆంజనేయులు ముదిరాజ్ మధిర, మార్చి 1, ప్రజాపాలన ప్రతినిధి: ఖమ్మం లొ జరి...
సిద్దులూరు ఎంపిటిసి గౌసొద్దిన్ జిఆర్ఆర్ యువజన సంఘం అధ్యక్షుడు కోకట్ రాఘవేంద...
జన్నారం మార్చి 15 ప్రజాపాలన :
ఆసిఫాబాద్ జిల్లా మార్చి15 (ప్రజాపాలన, ప్రతినిధి) :&nb...