క్రికెట్ గ్రౌండ్ల ను ప్రారంభించిన కార్పొరేషన్ మేయర్

Published: Saturday May 08, 2021
బాలపూర్, మే 7, ప్రజాపాలన ప్రతినిధి : కార్పొరేషన్ మేయర్ చిగురుంత పారిజాత నరసింహారెడ్డి క్రీడలతో మానసిక ఉల్లాసం ఉంటుందని పేర్కొన్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ సుల్తాన్ పూర్ లోనీ ఏ బి ఆర్ ఆర్- I, ii, ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శుక్రవారం నాడు క్రికెట్ గ్రౌండ్స్ ని ప్రారంభించిన మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ప్రారంభించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.... క్రీడలతో మానసిక ఉల్లాసం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఛైర్మన్ చిగిరింత నర్సింహారెడ్డి, సహకార బ్యాంక్ డైరక్టర్ ఎన్ను శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ ఎస్ నాయకులు బొర్ర జగన్ రెడ్డి, ఏన్ను జగన్ రెడ్డి, ఎన్ను మహిపాల్ రెడ్డి, ఎన్ను శ్రీనివాస్ రెడ్డి, రామిడి మల్లారెడ్డి, ఏనుగు యాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.