ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన జడ్పీ చైర్మన్

Published: Tuesday January 12, 2021

ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మధిర నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న జడ్పీ చైర్మన్ బ్యాటింగ్, అన్న ఫౌండేషన్ చైర్మన్ మేళం శ్రీనివాస్ యాదవ్ బౌలింగ్ తో .క్రికెట్ టోర్నమెంట్ ను  ప్రారంభించిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు ఆడడం వలన వ్యాయామం చేసినట్లు ఉంటుందని , దానివలన ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ టీం ని పరిచయం చేసుకొని    అభినందించారు. ఈ కార్యక్రమంలో మధిర మండల రిపోర్టర్లు పాల్గొన్నారు.