క్రికెట్ క్రీడాకారుల ను ప్రోత్సహిస్తున్న ప్రవాస భారతీయులు
కొడిమ్యాల నవంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి): గత రెండు సంవత్సరాల నుండి కొడిమ్యాల మండల యువత ను ఆటలవైపు చైతన్యం చేయడంలో భాగంగా కొడిమ్యాల లో మరియు వివిధ మండలాలకు వెళ్లి వారితో క్రికెట్ మ్యాచ్ లు ఆడుతున్న కొడిమ్యాల మండల క్రికెట్ టీం కి గుర్రం సురేష్ కొడిమ్యాల ప్రవాస భారతీయులు (ఇజ్రాయెల్) 11,000/- రూపాయలు స్పాన్సర్ చేయడం జరిగింది. అనంతరం 25 టీషర్ట్ లను సీనియర్ క్రీడాకారులు రాపర్తి లక్ష్మణ్, కృష్ణం రాజు, సామ సురేందర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మోహనాచారి, డేవిడ్ సన్. క్రీడాకారులు తక్షిల్, రాకేష్, సజన్, మహేష్, శేఖర్, సురేష్, తిరుపతి, అనిల్, డేనియల్, వెంకటేష్, శేఖర్, మనోజ్, శ్రీకాంత్, పాల్గొన్నారు
Share this on your social network:
Related News
మధిరఈరోజు*ఫ్రెండ్స్ యూత్ మధిర వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ లో ప్ర...
ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మధిర నియోజకవర్గ స్థాయి క్రికెట్ ...
*యువత క్రీడారంగంలో ముందుకు సాగాలి: రాణి రుద్రమదేవి*
...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. గ్రామ సర్పంచ్ బంటు ఆంజనేయులు ముదిరాజ్ మధిర, మార్చి 1, ప్రజాపాలన ప్రతినిధి: ఖమ్మం లొ జరి...
సిద్దులూరు ఎంపిటిసి గౌసొద్దిన్ జిఆర్ఆర్ యువజన సంఘం అధ్యక్షుడు కోకట్ రాఘవేంద...
జన్నారం మార్చి 15 ప్రజాపాలన :
ఆసిఫాబాద్ జిల్లా మార్చి15 (ప్రజాపాలన, ప్రతినిధి) :&nb...