క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన జడ్పిటిసి.
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన.
జన్నారం మండల కేంద్రంలో నాలుగు మండలాలకు చెందిన క్రికెట్ టోర్నమెంట్ ను గురువారం జెడ్ పి టి సి చంద్రశేఖర్ ప్రారంభించారు. లక్షట్ పేట దండ పెళ్లి జన్నారం కడం తదితర నాలుగు మండలాలకు చెందిన క్రీడాకారులు ఉంటున్నారు. జన్నారం జేఏసీ ఆధ్వర్యంలో ఈ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు హమీద్ సలీం తెలిపారు. మొదటి బహుమతి గా రూపాయలు 25000, రెండవ బహుమతి గా రూపాయలు పన్నెండు వేల ఐదు వందల ను అందజేస్తున్నట్లు వారు తెలిపారు. క్రీడాకారులు సమయపాలన పాటించి టోర్నమెంటు సజావుగా సాగు టట్లు సహకరించగలరు అన్నారు.
Share this on your social network:
Related News
మధిరఈరోజు*ఫ్రెండ్స్ యూత్ మధిర వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ లో ప్ర...
ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మధిర నియోజకవర్గ స్థాయి క్రికెట్ ...
*యువత క్రీడారంగంలో ముందుకు సాగాలి: రాణి రుద్రమదేవి*
...
గ్రామ సర్పంచ్ బంటు ఆంజనేయులు ముదిరాజ్
మధిర, మార్చి 1, ప్రజాపాలన ప్రతినిధి: ఖమ్మం లొ జరి...
సిద్దులూరు ఎంపిటిసి గౌసొద్దిన్ జిఆర్ఆర్ యువజన సంఘం అధ్యక్షుడు కోకట్ రాఘవేంద...
జన్నారం మార్చి 15 ప్రజాపాలన :
ఆసిఫాబాద్ జిల్లా మార్చి15 (ప్రజాపాలన, ప్రతినిధి) :&nb...