ఉత్తంకుమార్ రెడ్డి, రేణుకా చౌదరి గారికి స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు

Published: Monday February 08, 2021

మధిర: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సమావేశం సందర్భంగా ఖమ్మం విచ్చేసిన పిసిసి అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి గారికి మరియు మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీమతి రేణుకా చౌదరి గారికి స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు  జవ్వాజి ఆనందరావు డిసిసి కార్యదర్శి కర్లపూడి  అప్పారావు మధిర  నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షులు దోర్నాల  వెంకట రవి ఆవులు గురుబ్రహ్మం జల్లేపల్లి ప్రసాద్ పాషా గద్దల అఖిల్ స్వాగతం పలికారు.