జడ్పీ చైర్పర్సన్ ను మర్యాద పూర్వకంగా కలిసిన నూతన పశుసంవర్ధక శాఖ మనోహర్

Published: Thursday June 30, 2022

జగిత్యాల, జూన్ 29 (ప్రజాపాలన ప్రతినిధి): పట్టణ జడ్పీ క్యాంపు కార్యాలయంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా నూతనంగా నియమించబడిన ఎల్.మనోహర్, జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ను మర్యాద పూర్వకంగా  కలిసారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యు ఓ నరేశ్ తదితులున్నారు.