గణేష్ నవరాత్రి లో భాగంగా స్వామివారికి అభిషేకాలు

Published: Thursday September 16, 2021

యాదాద్రి భువనగిరి జిల్లా, సెప్టెంబర్ 15, ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం పూజ కార్యక్రమాలు శ్రీ రామ భక్త భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జి.రవీందర్, ఆర్.శ్రీను, ఎ.చంద్రయ్య, ఆర్.అశోక్, ఆర్.శంకరయ్య, యం.క్రిష్ణ, ఎ.బిక్షపతి, ఎ.మహేశ్, యస్.శ్రీనువాసు, యం.రమేశ్, ఎ.బాలకృష్ణ, కె.యాదగిరి, జి.సుదర్శన్, యస్.చంద్రశేఖర్, జి.ప్రవీణ్, కె.రాము, ఎ.వంశీ, యం.ఉపేందర్, ఎ.చరణ్, ఎ.లింగ స్వామి తదితరులు పాల్గొన్నారు.