ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ ఈటల రాజేందర్
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్. ఘొండా అసెంబ్లీ నియోజకవర్గంలో నియోజకవర్గంలో అనురాగ్ సింగ్ టాగోర్ తో కలిసి బీజేపీ అభ్యర్థి అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారంలో. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ రాజేందర్ మాట్లాడుతూ .. బీజేపీ అభ్యర్థి అజయ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను ఓటర్లను. తాను 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని ఉన్నానని, తాను తెలంగాణ రాష్ట్ర మొదటి ఆర్థిక మంత్రిని. కరోనా సమయంలో ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేసినట్లు.
నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక ఏం మార్పులు వచ్చాయో వచ్చాయో, వాటి గురించిన ఎంత చెప్పినా తక్కువేనని. కానీ తాను చదువుకునే చదువుకునే రోజుల్లో భారత్ ఒక పేద దేశం దేశం, నేడు ప్రపంచ దేశాలతో పోటీపడుతున్నదని. ఇప్పుడు మనవారు ఏ దేశంలో ఉన్నా ఉన్నా .. తాను భారతీయున్ని అని గర్వంగా చెప్పుకుంటున్నారని.
2014 కంటే ముందు మన మన భారత దేశం పరిస్థితేంటి పరిస్థితేంటి, ఇప్పుడేంటి? అని ఒక్కసారి బేరీజు వేసుకుంటే. కరోనా సమయంలో ప్రపంచ ఆర్థిక ఆర్థిక తిరోగమనంలో తిరోగమనంలో ఉంటే .. భారత భారత వికాసం మాత్రం. 11 వ స్థానం నుండి 5 స్థానానికి ఎదిగిందని. మూడో స్థానానికి చేరుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని. ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి.