- పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను విద్యను
- ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్డి
- షాదనగర్ నియోజకవర్గం మొగిలిగిద్ద మొగిలిగిద్ద జెడ్పి హైస్కూలు 150 వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి రేవంత్
(ముద్ర ముద్ర – ఉమ్మడి రంగారెడ్డి రంగారెడ్డి): సమాజంలో ప్రభుత్వ పాఠశాలల ప్రభావాన్ని పెంచే పెంచే విధంగా ..
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాఠశాలలో పాఠశాలలో బూర్గుల రామకృష్ణారావు రామకృష్ణారావు, సత్యానారాయణ సత్యానారాయణ, మర్రి, మర్రి చెన్నారెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి పెద్దలు చదివిన ఎంతో విశిష్టత ఉందని. అలాంటి పెద్దలు చదివిన పాఠశాలకు 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలకు రావడం సంతోషంగా ఉందన్నారు ఉందన్నారు. ఈ పాఠశాల ఈ ఈ సమాజానికి సంపదను అందిస్తూనే ఉందని. ఈ గ్రామంలో పోలీసు స్టేషన్ స్టేషన్, గ్రాంధాలయం ఏర్పాటు చేయడం జరిగిందని. ఈ గ్రామంలో 16 కోట్ల రూపాయలతో రూపాయలతో పలు పనులను చేపడతామని. అదే విధంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తామని. రాష్ట్ర, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉందని ఉందని, విద్యార్థులకు చేసేది ఖర్చు కాదని పెట్టుబడిని.
ప్రభుత్వ పాఠశాలలు బూర్గుల బూర్గుల రామకృష్ణారావు సత్యానారాయణ రెడ్డి చెన్నారెడ్డి చెన్నారెడ్డి. విద్యాశాఖను నిర్విర్యం కాకుండా అభివృద్ధి చేయుటకు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలలోనే 11 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ భర్తీ చేశామని చేశామని, 21 వేల మంది టిచర్లకు టిచర్లకు పదొన్నతులు, 35 వేల మంది బదిలీలు చేయడం జరిగిందని. హాస్టల్ విద్యార్థులకు డైట్ చార్జీలను పెంచామని. విద్యార్థులకు విద్యార్థులకు, క్రీడల క్రీడల తోపాటు వారిలో దాగివున్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికి కృషి చేయాలని ఉపాధ్యాయులకు. రాష్ట్రంలో 30 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల లక్షల విద్యార్థులు. 1250 ప్రైవేటు పాఠశాలల్లో 31 లక్షల మంది విద్యార్థులు. ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయులకు విద్యార్హతలు అనుభవం మెండుగా. మనలో ఉన్న లోపాలను సవరించుకుంటూ ముందుకు వెళ్లాలని. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాంతాల్లో ఉన్న మట్టి మాణిక్యాలను వెలికి తీయడానికి కృషి చేస్తామని. స్థానిక శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్, పాఠశాల పాఠశాల విద్యాశాఖ ఇవి నర్సింహారెడ్డి నర్సింహారెడ్డి, ప్రొఫెసర్, సంబంధిత, సంబంధిత, తదితరులు.