పోచమ్మ తల్లికి బోనాల సమర్పణ.
జన్నారం మార్చి 4 ప్రజా పాలన: మండలంలోని కవ్వాల్ గ్రామంలో గురువారం పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆ గ్రామ సర్పంచ్ రాథోడ్ లక్ష్మీ కాల్ రామ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గ్రామస్తులంతా కలిసి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరుగుతుందని గ్రామంలోని ప్రతి ఇంటిలో నుండి ఒక బోనాన్ని కచ్చితంగా పోచమ్మ తల్లికి సమర్పించడం జరుగుతుందన్నారు.
Share this on your social network:
Related News
వలిగొండ ప్రజాపాలన మండలంలోని వెంకటాపురం గ్రామ పర...
బాలాపూర్: (ప్రతినిధి) ప్రజాపాలన న్యూస్; మహా శివర...
వెల్గటూర్, మార్చి 24 (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గట...
వెల్గటూర్, మార్చి 28, (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మ...
వలిగొండ, మార్చి 29, ప్రజాపాలన ప్రతినిధి : మండల పరి...
మధిర, ఏప్రిల్ 21, ప్రజాపాలన ప్రతినిధి : మధిర రామాలయం శ్రీరామనవమిని పురస్కరిం...
బాలపూర్, ఏప్రిల్ 21,
గుమ్మడిదల, ఏప్రిల్ 25, ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ బ్యూరో 06 సెప్టెంబర్ ప్రజాపాలన : శ్రావణ మాసం చివరి ...
యాదాద్రి భువనగిరి జిల్లా, సెప్టెంబర్ 15, ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోన...