జాతీయ కరాటే పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు సన్మానం
మధిర, మార్చి 1, ప్రజాపాలన ప్రతినిధి: ఖమ్మం లొ జరిగిన23వ జాతీయ కరాటే పోటీ2020లొ రెండు బంగారు. రెండు వెండి. రెండు కాంస్య పథకాలు సాధించిన విద్యార్థులు మహేశ్వరి. అస్మిత. సంధ్య. అంజలి. కృష్ణవేణి ల కు జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల మధిర హరిజన వాడ పాఠశాల లో అభినందన సభ నిర్వహించారు ఈ గ నత సాధించడానికి ముఖ్య కారకులు నిన్న నే పదవీవిరమణ చేసిన ప్రధానోపాధ్యాయులు నల్లమల శ్రీనివాసరావు గారు. మరియు కరాటే మాస్టర్ కల్యాణ్ గారు అని వక్తలు ప్రసంచించారు ఈ కార్యక్రమంలో అద్గక్షులుగా పాఠశాల ప్రదానోపాధ్యాయుని విజయశ్రీ గారు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు కొలగాని శ్రీనివాసరావు. నరసింహారావు. సుధారాణి. సుధాకర్. ముత్యాలమ్మ విద్యార్థులు పాల్గొన్నారు
Share this on your social network:
Related News
మధిరఈరోజు*ఫ్రెండ్స్ యూత్ మధిర వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ లో ప్ర...
ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మధిర నియోజకవర్గ స్థాయి క్రికెట్ ...
*యువత క్రీడారంగంలో ముందుకు సాగాలి: రాణి రుద్రమదేవి*
...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. గ్రామ సర్పంచ్ బంటు ఆంజనేయులు ముదిరాజ్ సిద్దులూరు ఎంపిటిసి గౌసొద్దిన్ జిఆర్ఆర్ యువజన సంఘం అధ్యక్షుడు కోకట్ రాఘవేంద...
జన్నారం మార్చి 15 ప్రజాపాలన :
ఆసిఫాబాద్ జిల్లా మార్చి15 (ప్రజాపాలన, ప్రతినిధి) :&nb...