దీక్షకు సంఘీభావం
ఈరోజు ఖమ్మం జిల్లా వైరా లో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య ఐక్యవేదిక సంఘము ఆద్యర్యములో ఆర్యవైశ్య కార్పొరేషన్ మరియు EWS రిజర్వేషన్ కొరకు చేపట్టిన నిరసన దీక్షకు, జిల్లా బీజేపీ మరియు ఆర్యవైశ్య నాయకులు, కుంచం కృష్ణారావు సంఘీభావం తెల్పి మద్దతు ప్రకటించారు, ఈ సంఘీభావం లో బీజేపీ మధిర పట్టణ అధ్యక్షుడు పాపట్ల రమేష్ సంఘీభావం తెల్పి మద్దతు ప్రకటించారు.
Share this on your social network:
Related News
జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : తెరాస పార...
తెలంగాణ ఇంటిపార్టీ గోడ పత్రికను నేలకొండపల్లి వివిధ ప్రభుత...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల జనవరి 11,ప్రజాపాలన: మండల...
* చనిపోయిన రైతు కుటుంబాలకు 5 లక్షలతో ఆసరా
* ...
విఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయడం ద్వారా వారికి రెగ్యులర్ స్కేల్ వచ్చే విధంగా తెలంగ...
కల్వకుంట్ల కుటుంబం నుంచి మరొకరికి కీలక బాధ్యతలు కెసిఆర్ అప్పగించారు , కెసిఆర్ అన్న కల్వకుంట్ల రంగ...
గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి నీటిమట...
గతవారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ప్రజలు తీ...
కుల వృత్తులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కలెక్టరేట్ సమ...
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు వస్తాయని తెలిసి కూడ ప్రభుత్వం పట్టించు...