ఫ్రెండ్స్ యూత్ మధిర వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్

Published: Tuesday January 12, 2021

మధిరఈరోజు*ఫ్రెండ్స్ యూత్ మధిర వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ లో ప్రెస్ క్లబ్ మరియు జింకలపాలెం టీం కు బహుమతులు అందజేసిన Trs జిల్లా నాయకులు :: మొండితోకసుధాకర్ రావు*

 

మధిర ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ లో ఈరోజు తలపడనున్న *ప్రెస్ క్లబ్ టీం* వర్సెస్ జింకల పాడు టీం సభ్యులను ముందుగా పరిచయం చేసుకుని వారికి ప్రోత్సహించడానికి

*మొండితోక సుధాకర్ గారు విచ్చేసి టీం సభ్యులను ఉత్సాహపరిచే విధంగా బహుమతులు అందజేశారు 

*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఆహ్లాదాన్ని కలిగిస్తాయని క్రీడలను ప్రోత్సహినచవలసిన అవసరం ఉందని అన్నారు .టోర్నమెంట్ నిర్వహించిన ఫ్రెండ్స్ యూత్ కు అభినందనలు తెలియజేసారు