డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ
Published: Thursday April 15, 2021
మధిర, ఏప్రిల్ 14, ప్రజాపాలన ప్రతినిధి : భారత రత్న రాజ్యాంగ నిర్మాత అయినా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా మధిర అంబేద్కర్ సెంటర్లో నిర్మాణమైన అతిపెద్ద అంబేద్కర్ 11 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు, మధిర నియోజవర్గ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, కొండబాల కోటేశ్వరరావు, లక్ష్మీనారాయణ బొమ్మెర రామ్మూర్తి ఈ కార్యక్రమానికి, మధిర మున్సిపాలిటీ కమిషనర్ అంబటి రమాదేవి, చైర్మన్ లతా, వైస్ చైర్మన్ విద్యాలత, మార్కెట్ చిత్తారి నాగేశ్వరావు, ఎంపీపీ మొండెం లలిత, మల్లాది. వాసు, జయాకర్, శీలం వెంకట రెడ్డి, అరిగే. శీను, వాసిరెడ్డి రామనాథం, సూరిశెట్టి.కిషోర్, మరియు వార్డు కౌన్సిలర్, అన్ని రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Share this on your social network: