మత్స్యగిరి ఆలయంలో ఈ నెల 31వ తేదీన స్వాతి కళ్యాణం
వలిగొండ, మార్చి 29, ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో గల శ్రీ మత్స్య గిరి లక్ష్మీ నరసింహా స్వామి వారి గుట్ట పైన ఈనెల 31వ తేదీన బుధవారం రోజున ఉదయం 8.00.గంటలకు శ్రీ మత్స్య గిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి ధృవ మూర్తి ప్రధమ వార్షికోత్సవం మరియు స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నర్సింహ స్వామి వారి కళ్యాణం మరియు అన్న దానం పూజా కార్యక్రమాలు నిర్వహించబడును.కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్లని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామి వారి దర్శనం చేసుకోగలరని ఆలయ ఈఓ కె రవి కుమార్,ఆలయ ధర్మ కర్తల కమిటీ చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డిలు పత్రిక ప్రకటనలో తెలిపారు.
Share this on your social network:
Related News
వలిగొండ ప్రజాపాలన మండలంలోని వెంకటాపురం గ్రామ పర...
జన్నారం మార్చి 4 ప్రజా పాలన:
బాలాపూర్: (ప్రతినిధి) ప్రజాపాలన న్యూస్; మహా శివర...
వెల్గటూర్, మార్చి 24 (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గట...
వెల్గటూర్, మార్చి 28, (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మ...
మధిర, ఏప్రిల్ 21, ప్రజాపాలన ప్రతినిధి : మధిర రామాలయం శ్రీరామనవమిని పురస్కరిం...
బాలపూర్, ఏప్రిల్ 21,
గుమ్మడిదల, ఏప్రిల్ 25, ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ బ్యూరో 06 సెప్టెంబర్ ప్రజాపాలన : శ్రావణ మాసం చివరి ...
యాదాద్రి భువనగిరి జిల్లా, సెప్టెంబర్ 15, ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోన...