వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం

మధిర మే 7 ప్రజాపాలన ప్రతినిధిమధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి గ్రామంలో శనివారం పలు దేవాలయాల్లో అంగరంగ వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం వేదమంత్రాల సాక్షిగా పలువురు వేద పండితులచే నిర్వహించారు. గ్రామంలో నూతనంగా మూడు దేవాలయాల్లో స్వామివా...


Read More

ఘనంగా కేతేశ్వరస్వామి కంకాలమ్మ జాతర ప్రారంభం

జన్నారం రూరల్ జనవరి 23 ప్రజాపాలన:- మండలంలోని పోన్కల్ గ్రామపంచాయతి పరిధిలోని వీర్ల గుట్టపై కొలువైన కేతేశ్వరస్వామి కంకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో జాతర ఘనంగా ఆదివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జాతరను పురస్కరించుకుని దేవస్థానంలో ఉన్న స్వామి అమ్...


Read More

శ్రీ పల్లి దేవా సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం

మధిర డిసెంబర్ 8 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం వివిధ గ్రామాల్లో షష్టి సందర్భంగా ఈ రోజున సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీమాన్ శేషాచార్యులు  ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ పల్లి దేవా సమేత సుబ్రహ్మణ్య స్వామి వా...


Read More

మంచిర్యాల వైశ్య సంఘం ఆధ్వర్యంలో గోపూజ, అయ్యప్ప పడిపూజ

మంచిర్యాల బ్యూరో, నవంబర్ 28, ప్రజాపాలన: మంచిర్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘం, వాసవీ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కాలేజీ రోడ్లోని వైశ్య సంఘం స్థలంలో గోమాత పూజాకార్యక్రమంతో పాటు మహారుద్రాభిషేకం, అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవాలను ఘనం...


Read More

శ్రీ మృత్యుంజయ స్వామి దేవాలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.

మధిర నవంబర్ 19 ప్రజాపాలన ప్రతినిధి మధిర మండలంలో ట్టు మడిపల్లి మాటూరు మర్లపాడు దెందుకూరు గ్రామాల్లో లో కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామునే శివాలయాల్లో పెద్ద ఎత్తున ప్రజలు భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు మధిర శ్రీ మృత్యుంజ...


Read More

మృత్యుంజయ స్వామికి ప్రత్యేక పూజలు

మధిర నవంబర్ 17 ప్రజాపాలన ప్రతినిధి : మధిర శ్రీ మృత్యుంజయ స్వామి ఆలయంలో కార్తీక మాసం ప్రత్యేక అలంకరణ పూజలలో భాగంగా నేడు స్వామివారికి ప్రత్యేక అలంకరణలతో పూజలు నిర్వహించారు. నేడు నెల 18 గురువారం రోజుననే కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని నిర్వహించుక...


Read More

మత్స్యగిరి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం

యాదాద్రి నవంబర్ 16 వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి వలిగొండ మండలం వెంకటాపురం గ్రామంలోగల శ్రీ మత్స్యగిరి లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవంలో భాగంగా మంగళవారం రోజున కార్యక్రమలు యాగశాల ద్వారతోరణార్చన, ధ్వజారోహణం, చతుస్థానార్చన, హోమం, ఉత్స...


Read More

మహిమాన్విత క్షేత్రం మత్స్యాద్రి

యాదాద్రి నవంబర్ 15 వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి వెలసిన దివ్యక్షేత్రంగా మత్స్యాద్రి భక్తాదులకు కృపాకటాక్షాలు అందిస్తూ వెలసిల్లుతుందని మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద...


Read More

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీ అభయ నాగేంద్ర స్వామి వారి 8వ వార్షికోత్సవం

మధిర అక్టోబ26 ప్రజాపాలన ప్రతినిధి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం మధిరలో క్షేత్రపాలకుడిగా వేంచేసియున్న శ్రీ అభయ నాగేంద్ర స్వామి వారి ఎనిమిదవ వార్షికోత్సవ సందర్భంగా ఈ రోజున శ్రీ వాసవి మాత కు పంచామృతస్నపన, నిత్యార్చన మరియు శ్రీ అభయ నాగేంద్ర స్వామ...


Read More

మచ్చ గిరి ఆలయంలో వెంకటేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు

యాదాద్రి అక్టోబర్ 12 వలిగొండ ప్రజాపాలన ప్రతినిది మండల పరిధిలోని వెంకటాపురంలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో మత్స్యగిరి గుట్ట మాజీ ఛైర్మన్ కెసిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డైరెక...


Read More

ఘనంగా వెలుగుగుట్ట దేవాలయంలో చండీ హోమం

మేడిపల్లి, అక్టోబర్11 (ప్రజాపాలన ప్రతినిధి) : శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వెలుగుగుట్ట శ్రీ మల్లిఖార్జున స్వామి దేవాలయంలో 5వ రోజు శ్రీదుర్గా పరమేశ్వరి అమ్మవారు కాశీ అన్నపూర్ణేశ్వరీగా సమస్తలోకాలకు అన్నపానీయాలు లోటులేకుండా అనుగ్...


Read More

అమ్మవారి బోనాల సందడి

మల్లాపూర్, అక్టోబర్ 11 (ప్రజాపాలన ప్రతినిధి) : మల్లాపూర్ మండల కేంద్రంలో శ్రీ కనక దుర్గమ్మ దేవి ఆలయంలో శ్రీ దేవిశరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా సోమవారం మల్లాపూర్ నవదుర్గా సేవాసమితి ఆధ్వర్యంలో బోనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యల...


Read More

చండీ యాగం లో పాల్గొన్న మేయర్

బాలాపూర్: అక్టోబర్ 10, ప్రజాపాలన ప్రతినిధి : కార్పొరేషన్ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చండీ యాగంలో పాల్గొన్న కార్పొరేషన్ మేయర్. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 22వ డివిజన్ కార్పొరేటర్ పెద్ద బావి సుదర్శన్ రెడ్డి ఆధ్వర...


Read More

రావినూతల గ్రామం లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

బోనకల్లు, అక్టోబర్ 10, ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని రావినూతల గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ మహిళ సాంప్రదాయక ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను గ్రామంలో మహిళలు బతుకమ్మలు ఆడదు సంబరాలను ఆటపాటలతో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర...


Read More

వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో అమ్మవారి మహాలక్ష్మి అవతారంలో

మధిర, అక్టోబర్ 10, ప్రజాపాలన ప్రతినిధి : మధిరలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శ్రీమాన్ శేషాచార్యులు ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు నాల్గవ రోజు సందర్భంగా అంగరంగ వైభవంగా జరుగు తున్నట్లుు సభ్యులు తెలిపారు అనంతరం కమిటీ స...


Read More

వాసవి కన్యకా పరమేశ్వరి గుడిలోగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారు

మధిర, అక్టోబర్ 09, ప్రజాపాలన ప్రతినిధి : మధిర వాసవి కన్యకా పరమేశ్వరి గుడిలో అమ్మవారుు గాయత్రి ఈరోజు మధిరలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శ్రీమాన్ శేషాచార్యులు ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు మూడవ రోజు సందర్భంగా ఈరోజు ...


Read More

రెండో రోజు శరన్నవరాత్రి ఉత్సవాలు

మధిర, అక్టోబర్ 08, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో 18వ వార్డులడక్ బజార్ లో దేశ భక్త యువజన సంఘం వారి ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు అమ్మ వారు మహాలక్ష్మి అవతారంలో పూజలు అందుకున్నారు దేశభక్తి యువజన ఆధ్వర్యంలో ...


Read More

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

బాలాపూర్: అక్టోబర్ 07, ప్రజాపాలన (ప్రతినిధి) : దేవీ శరన్నవరాత్రి  ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కార్పోరేషన్ మేయర్ పేర్కొన్నారు. గురువారం అమ్మలగన్న అమ్మ వారి పలు మండపాలు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన...


Read More

ఘనంగా 25వ డివిజన్లో బతుకమ్మ సంబరాలు

మేడిపల్లి, అక్టోబర్ 07 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్లోని మహిళామణులు ఎంగిలి పువ్వుల బతుకమ్మ పండగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వి...


Read More

వెలుగు గుట్టలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

మేడిపల్లి, అక్టోబరు 07 (ప్రజాపాలన ప్రతినిధి) ఉప్పల్ వెలుగు గుట్ట శ్రీ మల్లిఖార్జున స్వామి దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ దుర్గాపరమేశ్వరి అమ్మవారికి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా మరియు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. అమ్మవారు శ్రీ బాల...


Read More

తులేకలాన్ లో ఘనంగా దుర్గామాత ప్రతిష్ట మహోత్సవం

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 07, ప్రజాపాలన ప్రతినిధి : దుర్గాష్టమి నవరాత్రులను పురస్కరించుకుని ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్ గ్రామంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట స్థానిక ఆంజనేయస్వామి దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారి విగ్రహ మంగళపల్లి పిఏ ...


Read More

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో దసరా మహోత్సవాలు

మధిర, అక్టోబర్ 07, ప్రజాపాలన ప్రతినిధి : మధిరలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శ్రీమాన్ శేషాచార్యులు ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ దసరా ప...


Read More

సర్పంచ్ జంగా పుల్లారెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమ పూజ

ఎర్రుపాలెం, అక్టోబర్ 7, ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని బనిగండ్లపాడు గ్రామంలో దసరా పండుగ సందర్భంగా సర్పంచ్ జంగా పుల్లారెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమ పూజ చేయటం జరిగింది. జంగా గుర్నాథరెడ్డి అమ్మవారి విగ్రహాన్ని దాత గా ఇవ్వడం జరిగింది. ...


Read More

శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్పొరేటర్

 బోనకల్, సెప్టెంబర్ 26, ప్రజాపాలన ప్రతినిధి : మండలం పరిధిలోని చోప్పకట్లపాలెం గ్రామంలో శ్రీ మల్లినాథ మహా నాగ శివాలయంలో శనివారం ఖమ్మం 12వ డివిజన్ కార్పొరేటర్ చిరుమామిళ్ళ లక్ష్మీ నాగేశ్వరరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు వే...


Read More

గణనాథునికి ప్రత్యేక పూజలు

మేడిపల్లి, సెప్టెంబర్ 16 (ప్రజాపాలన ప్రతినిధి) : గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని చిల్కానగర్ డివిజన్లోని న్యూరాంనగర్ నగర్ కాలనీ లోని శ్రీసాయి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ మండపం వద్ద డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు బన్నాల...


Read More

20 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్న శివ వాయుపుత్ర యూత్ అసోసియేషన్

కూకట్పల్లి, సెప్టెంబర్ 15, ప్రజాపాలన ప్రతినిధి : నియోజకవర్గ పరిధిలోని కేపీహెచ్బీ కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్ ఎల్ ఐ జి గ్రౌండ్ నందు గత 20 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు యూత్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. కుల మత భేదాలు కు తావివ...


Read More

ఘనంగా వినాయక పూజలు

మధిర, సెప్టెంబర్ 15, ప్రజాపాలన ప్రతినిధి : మధిర పట్టణంలోని ప్రకాశం రోడ్ లో శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ, రోషన్ బ్యాచ్ వారిచే ఏర్పాటుచేసిన గణేష్ మండపము నందు శ్రీ విగ్నేశ్వర స్వామి వారికి 6వ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజలలో శ్రీ వాస...


Read More

గణేష్ నవరాత్రి లో భాగంగా స్వామివారికి అభిషేకాలు

యాదాద్రి భువనగిరి జిల్లా, సెప్టెంబర్ 15, ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం పూజ కార్యక్రమాలు శ్రీ రామ భక్త భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక...


Read More

సిర్లీ హిల్స్ కాలనీలో గణపతి హోమం

బాలాపూర్, సెప్టెంబర్12, ప్రజాపాలన ప్రతినిధి : పరమ శివపార్వతుల తనయుడు విగ్నేశ్వర దగ్గర శ్రీ మాతా ఉమెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిర్లా హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 2 గణేష్ మండపం వద్ద గణపతి హోమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి 27వ డివిజన...


Read More

బుగ్గ రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవం

వికారాబాద్ బ్యూరో 06 సెప్టెంబర్ ప్రజాపాలన :  శ్రావణ మాసం చివరి సోమవారం దృష్ట్యా బుగ్గరామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపకులు సూర్యపేట ఆత్మలింగం, సూర్యపేట మల్లకార్జున్ ఆధ్వర్యంలో పూజా కైంకర్యాలు, కళ్యాణ ఉత్...


Read More

చొప్పకట్లపాలెం లో ఘనంగా ముత్యాలమ్మ బోనాల జాతర

బోనకల్, సెప్టెంబర్ 05, ప్రజాపాలన ప్రతినిధి : మధిర డబ్బులు కరెక్ట్ కాదుమండల పరిధిలోని చొప్పకట్లపాలెం గ్రామంలో కొద్ది రోజుల క్రితం బొడ్రాయి ప్రతిష్ట, శివాలయ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. నేడు 16 రోజుల పండుగ లో భాగంగా ముత్యాలమ్మకు భక్తులు వందలా...


Read More

ఓం నమః శివాయ నమః

మధిర, సెప్టెంబర్ 05, ప్రజాపాలన ప్రతినిధి : ఆదివారం ఉదయం మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించబడ్డాయి. మరియు ఉదయం 10 గంటలకు స్వామి వారికి శ్రీ చీకటి నాగేశ్వరరావు మరియు ధర్మపత్ని లలిత కుమారి గార్ల చే "శాంతి కళ్యాణం" జరుపబడింది ఈ ...


Read More

ఘనంగా ముత్యాలమ్మ సంబరాలు

ఎర్రుపాలెం, సెప్టెంబర్ 05, ప్రజాపాలన ప్రతినిధి : ఘనంగా ముత్యాలమ్మ సంబరాలు వేడుకలుమండల ఎర్రుపాలెం మండలం కేంద్రంలోని రాజుల దేవరపాడు గ్రామంలోని ముత్యాలమ్మ అమ్మవారి జాతరలో భాగంగా గ్రామ రాశి తో గ్రామం మొత్తం ఊరేగింపుగా తిరిగి ముత్యాలమ్మ అమ్మవారి క...


Read More

ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

వికారాబాద్, ఏప్రిల్ 27, ప్రజాపాలన బ్యూరో : ప్రజలందరూ కరోనా బారిన పడకుండా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆంజనేయ స్వామిని ప్రార్థించామని వికారాబాద్, తాండూర్ ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్ పైలెట్ రోహిత్ రెడ్డి లు సంయుక్తంగా తెలిపారు. మంగ...


Read More

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కే యస్ జి యువసేన

గుమ్మడిదల, ఏప్రిల్ 25, ప్రజాపాలన ప్రతినిధి : కష్టం అంటూ తలుపు తడితే సాయం చేసే మనసున్న మారాజు నమ్ముకున్న వారిని చేరదిసే తత్వం మంచికి మారుపేరు పటాన్ చేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కాట శ్రీనివాస్ గౌడ్, కరోనా మహమ్మారి నుండి తోందరగా కోల...


Read More

సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్ రెడ్డి

మేడిపల్లి, ఏప్రిల్ 21 (ప్రజాపాలన ప్రతినిధి): శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఉప్పల్లోని రామచంద్ర స్వామి దేవాలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా మాజీ కార్పొరేటర్ మందుముల్ల పరమేశ్వర్ రెడ్డి పాల్గొని స్వామివారికి ...


Read More

సీతారాముల కళ్యాణం లో పాల్గొన్న ఇంటూరి దంపతులు

పాలేరు, ఏప్రిల్ 21, (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ళచేరువు గ్రామంలో గల శ్రీ సీతరామచంద్ర స్వామి దేవస్థానం నందు రాముని కళ్యాణము కనుల పండుగ గా జరిగింది. ఈ కార్యక్రమముకు ముఖ్య అతిథులుగా ఖమ్మం డిసిసిబి డైరెక్టర్. ఇంటూరి శేఖ...


Read More

ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం

మేడిపల్లి, ఏప్రిల్ 21, (ప్రజాపాలన ప్రతినిధి) : చిల్కానగర్ డివిజన్ బీరప్పగడ్డలోని శ్రీ సీత రామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ...


Read More

నిరాడంబరంగా రాములోరి కళ్యాణ వేడుకలు

పరిగి, 21 ఏప్రిల్ ప్రజాపాలన ప్రతినిధి : నిరాడంబరంగా రాములోరి కళ్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కళ్యాణానికి పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి హాజరయ్యారు. పరిగి పట్టణ బహార్ పెట్ హనుమాన్ మందిర్ లో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ పూజ లో స్థాన...


Read More

ఘనంగా సీతారాముల కళ్యాణోత్సవం

మేడిపల్లి, ఏప్రిల్ 21 (ప్రజాపాలన ప్రతినిధి) : మేడిపల్లిలోని శ్రీశ్రీశ్రీ సీతారమచంద్ర స్వామి దేవాలయంలో ట్రస్ట్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవానికి ముఖ్య అతిథులుగా పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కార్పొరే...


Read More

కాలనీవాసులు సుఖసంతోషాలతో ఉండాలి : కార్పొరేటర్

బాలపూర్, ఏప్రిల్ 21, ప్రజాపాలన ప్రతినిధి : కార్పొరేషన్ లోని, డివిజన్ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో కరోనా దరిదాపుల్లోకి రావొద్దని ప్రత్యేక పూజలతో బోద్ర మో ని రోహిణి రమేష్ ముదిరాజ్ ఆ దేవదేవుని వేడుకున్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరే...


Read More

సీతారాములోరి కల్యాణం కమణీయం రమణీయం నయనందకరం

గొల్లపల్లి, ఏప్రిల్ 21, (ప్రజాపాలన ప్రతినిధి) : ​అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుకుడు ఆదర్శ పాలకుడు మర్యాద పురుషోత్తముడు పితృవాఖ్య పరిపాలకుడు ధర్మ రక్షకుడు మాత మాహాసాద్వి శ్రీ శీతరామ సమేత కల్యాణ మహోత్సవం ప్రభుత్వ కోవిడ్19 నిబంధనలుపాటిస్తూ ఆలయకమిటీ ఛై...


Read More

స్వీయ నిర్బంధమే శ్రీరామరక్షగా శ్రీ రామనవమి

మల్లాపూర్, ఏప్రిల్ 21, ప్రజాపాలన ప్రతినిధి : సత్యవాక్కు పరిపాలకుడైన శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమిని శ్రీరామ నవమిగా జరుపుకుంటారు. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి  విపరీతంగా పెరుగుతున్న సమయంలో శ్రీరామ నవమి ఉత్సవాలను మల్లాపూర్ మండల కేంద్...


Read More

వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

మధిర, ఏప్రిల్ 21, ప్రజాపాలన ప్రతినిధి : మధిర రామాలయం శ్రీరామనవమిని పురస్కరించుకుని మధిర లో ఉన్న అన్ని రామాలయాలలో అత్యంత వైభవంగా రాములోరి కళ్యాణం జరిపినారు మధిర రామాలయంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ రామాలయ అధ్యక్షులు దొడ్డ మురళి మరియు వారి కమిటీ ఆధ...


Read More

శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి కళ్యాణం

మధిర ఏప్రిల్ 18, ప్రజాపాలన ప్రతినిధి : జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయం వర్తక సంఘం మధిర భక్త మహాశయులకు ఆదివారం మన దేవాలయము నందు నిర్వహించబడు శ్రీ భగవత్ రామానుజుల వారి తిరునక్షత్ర మహోత్సవమునకు ఆహ్వ...


Read More

మత్యగిరి ఆలయంలో రామలింగేశ్వర స్వామి కళ్యాణం

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని వెంకటాపురం గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సింహా స్వామి ఆలయంలోని అనుబంధ దేవాలయమైన శ్రీ పంచముఖ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 17వ తేదీ శనివారం స్వామివారి కళ...


Read More

బొడులబండ కంఠమహేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో తుమ్మల నాగేశ్వరరావు

పాలేరు ఏప్రిల్ 4 (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బొడులబండ గ్రామంలో ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు నేలకొండపల్లి మండలం లోని బొదులబండ గ్రామం లో  నూతనంగా నిర్మించిన. గౌడ కులస్తుల ఆరాధ...


Read More

స్తంభం పల్లి రేణుక ఎల్లమ్మ బోనాల జాతర

సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్గటూర్, మార్చి 31 (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలం స్తంబంపెల్లి గ్రామంలో రేణుక ఎల్లమ్మ పట్నాలకు, భోనాల జాతరకు ముఖ్య అతిథిగా హాజరైన అమ్మవారికి బుధవారం రోజు ప్రత్యేక పూజలు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ...


Read More

అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం

రాయికల్,మార్చ్ 30 (ప్రజాపాలన ప్రతినిధి) : రాయికల్ మండలం  చెర్లకొండపుర్ గ్రామంలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణం ఈ రోజు రాత్రి 10 గంటలకి, డోలోత్సవం మార్చి 31,మరియు రథోత్సవం ఏప్రిల్ 1న అంగరంగవైభవంగా గ్రామ ప్రజల సహకారంతో జరుగనుంది. ఈ కార్యక్రమంలో గ్...


Read More

ఘనంగా నాగ పల్లి లక్ష్మీ నరసింహుడి బ్రహ్మోత్సవాలు

వెల్గటూర్, మార్చి 28, (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలం కిషన్ రావు పెట శ్రీ నాగ పళ్లి లక్ష్మీ నరసింహుని బ్రహ్మోత్సవాలలొ భాగంగా ఆదివారం రోజు రథోత్సవం కన్నుల పండుగగా అనంతరం అర్చకులు చక్రస్నానం స్వామివారికి ఏకాంత సేవ పవళింపు సేవ కార్యక్రమాలు ...


Read More

మత్స్యగిరి ఆలయంలో ఈ నెల 31వ తేదీన స్వాతి కళ్యాణం

వలిగొండ, మార్చి 29, ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో గల శ్రీ మత్స్య గిరి లక్ష్మీ నరసింహా స్వామి వారి గుట్ట పైన ఈనెల 31వ తేదీన బుధవారం రోజున ఉదయం 8.00.గంటలకు శ్రీ మత్స్య గిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి ధృవ మూర్తి ప్రధమ వార్షికోత్...


Read More

నాగ పల్లి లక్ష్మీ నరసింహ బ్రహ్మోత్సవాలలో తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్.

వెల్గటూర్, మార్చి 28, (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలం కిషన్ రావు పెట శ్రీ నాగ పళ్లి లక్ష్మీ నరసింహుని బ్రహ్మోత్సవాలలొ భాగంగా తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన...


Read More

ఘనంగా శ్రీరామ సహిత శ్రీ సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సవం

మేడిపల్లి, మార్చి28 (ప్రజాపాలన ప్రతినిధి): రామంతాపూర్ ఇందిరా నగర్లో నెలకొన్న శ్రీరామ సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారి కల్యాణ మహోత్సవంను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి, ఉప్ప...


Read More

నాగ పల్లి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

వెల్గటూర్, మార్చి 24 (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలం కిషన్ రావు పేట గ్రామ శ్రీ నాగ పెళ్లి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రారంభించారు. బుధవారం రోజు ప్రొబోదిగా, విశ్వక్సేన వీధి, ఛతు: స్థానార్చన: గిరి ప్రదక్షిణ, అపరిష్టయనహొమవిది, బలిహరణ...


Read More

పంచముఖ హనుమాన్ ఆలయలో తృతీయ వార్షికోత్సవాలు

బాలాపూర్, మార్చి 25, ప్రజా పాలన ప్రతినిధి : దిగ్విజయంగా పంచముఖ హనుమాన్ ఆలయ తృతీయ వార్షికోత్సవం పూజలో కార్పొరేషన్ కార్పొరేటర్ సుర్ణగంటి అర్జున్ దంపతులు, కో ఆప్షన్ సభ్యులు గుర్రం ప్రసన్న వెంకట్ రెడ్డి హాజరయ్యారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరే...


Read More

శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ జీర్ణోదరణ సంప్రోక్షణ ఉత్సవం...

బీరుపూర్, మర్చి 23 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండలం మంగేల గ్రామంలోని అతి పురాతన చరిత్ర కలిగిన దేవాలయం శీతిలవస్థ అయిన సంగతి తెలిసిందే. గ్రామ సర్పంచ్ సుంచు శారదనరేందర్ వైస్ ఎంపీపీ బలుమురి లక్ష్మణ్ రావు గ్రామ ప్రజలు దేవాలయంపై దృష్టిపెట్టి చందాల...


Read More

ఘనంగా ముగిసిన విజయ కనకదుర్గ ఆలయ వార్షికోత్సవ వేడుకలు

అమీర్ పేట్ జోన్(ప్రజాపాలన ప్రతినిధి) : కే పి హెచ్ బి కాలనిలోని విజయ కనకదుర్గ ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి అని ఆలయ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్...


Read More

ముద్దాపురంలో ఘనంగా తిరుకళ్యాణ మహోత్సవం

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని ముద్దాపురం గ్రామంలో గల శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా వేదపండితులు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు వాకిటి శ్రీనివాస్ రెడ్డి అన్నదా...


Read More

మైలార్ దేవరంపల్లి లో పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం

వికారాబాద్ జిల్లా, ప్రతినిధి మార్చి 15 ( ప్రజాపాలన ) : లోకకల్యాణార్థమే లక్ష్యంగా పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపామని గ్రామ సర్పంచ్ ఆలంపల్లి తిరుపతి రెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ మండల పరిధిలోని మైలార్ దేవరంపల్లి ...


Read More

వైభవంగా తుంగూర్ గుట్ట రాజేశ్వరస్వామి రథోత్సవం...

బీరుపూర్, మార్చి 13 (ప్రజాపాలన ప్రతినిధి) : బీరుపూర్ మండలం తుంగూర్ శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి రథోత్సవం శనివారం రోజున వైభవంగా జరిగింది. గ్రామ ప్రజలు మంగళహరతులతో పసుపు కుంకుమాలతో కొబ్బరికాయలు బుఖాగుళాలతో మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో...


Read More

మహాశివరాత్రి పర్వదినాన మొక్కులు చెల్లించుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి

జగిత్యాల, మార్చి 11 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ డా. బోగ శ్రావణిప్రవీన్ దంపతులు శ్రీ గుట్ట రాజేశ్వరస్వామిని మార్కేండయ్యా వివిధ శివ అలయాలను దర్శనం చేసుకుని మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బాలే లత శంక...


Read More

ఘనంగా శివరాత్రి వేడుకలు

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని సంగెం గ్రామంలో గల శివాలయంలో మహాశివరాత్రి పురస్కరించుకొని శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. అనంతరం మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోగల శ్రీ మత్స్యగిరి ఆలయ ప్రాంగణంలో గల పంచముఖ రామలింగేశ్వర ఆ...


Read More

మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన సబితా ఇంద్రారెడ్డి, తనయుడు కౌశిక్ రెడ్డి

బాలాపూర్: (ప్రతినిధి) ప్రజాపాలన న్యూస్; మహా శివరాత్రి పర్వ దినం సందర్భంగా శ్రీ శివగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు. మహేశ్వరం నియోజకవర్గం లోనీ మహేశ్వర గ్రామంలో శ్రీ శివగంగా ఆలయంలో గురువారం నాడు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారె...


Read More

ఓం శివోమ్ తో మార్మోగిన శివాలయాలు...

ఓం నమో శివాయ నామస్మరణతో మహాశివరాత్రి రోజున భక్తుల మొక్కలు బీరుపూర్/సారంగాపూర్, మర్చి 11 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండలం పెంబట్ల కోనపూర్ శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి  జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం నాడు మహాశివరాత్రి పర్వదినం రోజున భక...


Read More

శివనామ స్మరణ తో మారుమ్రోగినా ఆలయాలు

​గొల్లపల్లి, మార్చి11 (ప్రజాపాలన ప్రతినిధి): గొల్లపల్లి మండలంలోని చిల్వకోడూర్ రాపల్లి గొల్లపల్లి లక్ష్మీపురం గ్రామాల్లోని ఆలయాల్లో, ప్రతి ఇంట్లోభక్తీ శ్రద్ధలతో శినామస్మరణ ఉపవాస దీక్షలు ఆకాశదీపాలు కొటొక్కమొక్కులు కై  పత్రం పుష్పం ఫలం తోయలతో  ఆ...


Read More

శివాలయంలో భట్టి ప్రత్యేక పూజలు

మధిర, మార్చి 11, ప్రజాపాలన ప్రతినిధి: మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని మధిర శివాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ లీడర్. మరియు మధిర శాసనసభ్యులు. శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమ...


Read More

మాటూరు శివాలయంలో శివరాత్రి వేడుకలు

మధిర, మార్చి 11, ప్రజా పాలన ప్రతినిధి: మధిర మండలం మాటూరు గ్రామంలో మూడు శతాబ్దాల నుంచి ఓంకారేశ్వర స్వామిగా సేవలు అందుకుంటున్న శివయ్య ఈరోజు మహా రాత్రి శివరాత్రి సందర్భంగా రాష్ట్ర విత్తన సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు స్వామివారిని దర్శించుకున్...


Read More

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రసాద వితరణ

మధిర మార్చి 11 ప్రజా పాలన ప్రతినిధికీర్తిశేషులు కోమటిడ్డి రంగారావు గారి జ్ఞాపకార్థం వారి సతీమణి లక్ష్మీ సీతమ్మ వారి కుమారులు కోమటిరెడ్డి నరసింహారావు శ్రీనివాసరావు గార్లు మధిర శ్రీ మృత్యుంజయ స్వామి దేవస్థానం నందు స్వామి వారి ప్రసాద (పులిహోర) వితర...


Read More

శివనామ స్మరణతో మార్మోగిన శివాలయ ప్రాంగణం

మధిర, మార్చి 11, ప్రజా పాలన ప్రతినిధి: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అర్ధరాత్రి నుంచే కోవిడ్ నిబంధనలతో భక్తులరాక సామూహిక వ్రతాలుతో భక్తులు శివునికి భక్త పారవశ్యంతో ప్రత్యేక పూజలు. శివుని దర్శనం కోసం ప్రత్యేక క్యూ ఏర్పాట్లు. ప్రత్య...


Read More

హనుమాన్ ఆలయంలో కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి దంపతులు ప్రత్యక పూజలు

మేడిపల్లి, మార్చి 8(ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ డివిజన్ సత్యనగర్లోని హనుమాన్ ఆలయంలో స్ధానిక కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా కార్పొరేటర్ దంపతులు ఆలయాన్ని సందర్శించి పూజ కార్యక...


Read More

పోచమ్మ తల్లికి బోనాల సమర్పణ.

జన్నారం మార్చి 4 ప్రజా పాలన: మండలంలోని కవ్వాల్ గ్రామంలో గురువారం పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆ గ్రామ సర్పంచ్ రాథోడ్ లక్ష్మీ కాల్ రామ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గ్రామస్తులంతా కలిసి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరుగుతుందని ...


Read More

వైభవంగా భక్త మార్కండేయ ఆలయ వార్షికోత్సవం

​గొల్లపల్లి, మార్చి03 (ప్రజాపాలన ప్రతినిధి): గొల్లపల్లి మండలం రంగదామునిపల్లె గ్రామంలోని శ్రీభక్త మార్కండేయ ఆలయ11వ వార్షికోత్సవం పురస్కరించుకుని సుందరంగా అలంకరించనున్న స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు, రుద్రపారాయణ, హోమము, ఆలయ అర్చకులు గుండ...


Read More

మత్స్యగిరి ఆలయంలో స్వాతి కళ్యాణం

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని వెంకటాపురం గ్రామ పరిధిలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బుధవారం స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం వేదపండితులచే ఘనంగా నిర్వహించారు. అనం...


Read More

19 నుంచి విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయ వార్షికోత్సవ వేడుకలు

అమీర్ పేట్ జోన్ (ప్రజాపాలన ప్రతినిధి) : కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ 6వ ఫేస్ లో కొలువుదీరిన విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఈనెల 19 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ  చైర్మన్ విజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం ఇ...


Read More

శివాలయం ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన చైర్మన్

మధిర, మార్చి 2 ప్రజా పాలన ప్రతినిధి: శ్రీ మృత్యుంజయ స్వామి వారి దేవస్థానం శివాలయం ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన శివాలయం చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరావు, (కనుమూరు) పల్లపోతు వెంకటేశ్వరరావు, భరత్ వెంకట్ రెడ్డి గార్లు శివాలయం ధర్మకర్తలు పరిశా శ్రీనివా...


Read More

మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు

కరోన 2 వేవ్ లో ఉత్సవాలు సాధ్యమేనా కవిడ్ నియమాలతో ఉత్సవాలు జరపడం అధికారులకు సాధ్యమైనదేన మధిర, మార్చి 02, ప్రజాపాలన ప్రతినిధి: ప్రజల ఇదిప్రసిద్ధి గాంచిన ఈ ఉత్సవాలకు అధిక సంఖ్య లో పాల్గొనే భక్తులకు, ప్రజలకు ఆరోగ్య నష్టం వాటిల్లితే అది మోసే బాధ్య...


Read More

మధిర శివాలయం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

మధిర, మార్చి1, ప్రజాపాలన ప్రతినిధి: మధిర శివాలయం దగ్గర ఆలయ కమిటీ నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా ఆలయ కమిటీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంత...


Read More

ఎదురు గుట్ట వద్ద సమ్మక్క సారక్క జాతర

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 25 (ప్రజాపాలన ప్రతినిధి): చర్ల  మండలంలోని సుబ్బంపేట పరిధిలోని ఎదురు గుట్ట వద్ద ఉన్న సమ్మక్క సారక్క జాతర ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది గత రెండు రోజుల నుంచి జరుగుతున్న యొక్క జాతర వేలమంది భక్తులతో కిటకిటలాడుతోంది.&nbs...


Read More

నాగలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు

జగిత్యాల, ఫిబ్రవరి 25 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండల్ శ్రీ రాజరాజేశ్వర స్వామి  నాగాలయ దేవాలయంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కవితకు స్వాగతం పలికి ప్రత్యేక చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు...


Read More

అంగరంగా వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం...

బీరుపూర్, ఫిబ్రవరి 24 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల కేంద్రంలో కొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం అంగరంగా వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకుని దేవుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్థానిక నాయకు...


Read More

కట్ట మైసమ్మ జాతర లో పాల్గొన్న ఎమ్మెల్యే మెచ్చా

అశ్వారావుపేట, ఫిబ్రవరి 24, ప్రజాపాలన: అశ్వారావుపేట మండలంలోని నారాయణపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ కట్ట మైసమ్మ తల్లి 10వ వార్షిక మహోత్సవం కార్యక్రమంలో తొలి రోజు పూజలో పాల్గొన్న అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు, మండల రైతు స...


Read More

మత్స్యగిరి ఆలయంలో స్వామి కళ్యాణ మహోత్సవం

వలిగొండ ప్రజాపాలన మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సింహా స్వామి కళ్యాణం స్వాతి నక్షత్రం సందర్భముగా గురువారం ఘనంగా  నిర్వహించారు.అనంతరం నిజామాబాద్ జిల్లాకు చెందిన మురళి విజయలక్ష్మి సౌజన్యంతో భక్తులకు అన్నదానం ...


Read More

మధిరలో శ్రీరామ జన్మభూమి తీర్దక్షేత్ర ట్రస్ట్ నిధి సేకరణ ప్రారంభం

ఈరోజు  అనగా 20-01-2021 ఉదయం 8.30 గంటలకు  మధిర శ్రీ వినాయక గుడి వద్ద అయోధ్యలో భవ్యమైన రామమందిరం నిర్మాణానికి నిధి సేకరణకు  అంకురార్పణ జరిగింది. ఈ నిధి సేకరణకు సంబంధించిన కరపత్రాలను ఐ కేర్ హాస్పిటల్ డాక్టర్ శ్రీ  మురళీకృష్ణ గారు విడుదల చేసి, రామమందిర నిర...


Read More

శ్రీ రాజ రాజ నరేంద్ర స్వామి వారి అలయం చుట్టూ ప్రహరి గోడ నిర్వాణంను పరిశీలించిన దాతలు

మధిర ఈ రోజు మడుపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజ రాజ నరేంద్ర స్వామి వారి అలయం చుట్టూ ప్రహరి గోడ నిర్వాణంను పరిశీలించిన దాతలు  మదిర మడుపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ శీలం విద్యలత వెంకటరెడ్డి గారు మరియు అలయం అర్చకులు దాములురి సతీష్ శర్మ ... .శీలం లిం...


Read More