గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలి

జెడ్పిటిసి అరిగెల నాగేశ్వర్ రావు ఆసిఫాబాద్ జిల్లా జనవరి 23 (ప్రజాపాలన, ప్రతినిధి) : గ్రామీణ యువత క్రీడలలో రాణించాలని తెరాస రాష్ట్ర సహాయ కార్యదర్శి, జెడ్పిటిసి అరిగెల నాగేశ్వర్ రావు అన్నారు. శనివారం మండలం లోని రహ పెళ్లి గ్రామములో ఎంపీపీ అరిగెల మల్...


Read More

కప్పపహాడ్- KPL -3 క్రికెట్ టోర్నమెంట్ లో ప్రారంభించన గ్రామ సర్పంచ్ సామల హంసమ్మా యాదగిరిరెడ్డి, ఉ

ఇబ్రహీంపట్నం జనవరి తేది 23 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండల పరిధిలో కప్పపహాడ్ గ్రామంలో గ్రామ యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన KPL-3 ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను ఆదివారం గ్రామ సర్పంచ్ సామల హంసమ్మా యాదగిరిరెడ్డి, ఉప- సర్పంచ్ మహమ్...


Read More

వివేకానంద యూత్ ఆధ్వర్యంలో మండల స్థాయి కబడ్డీ పోటీలు

బోనకల్ జనవరి 16 ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని వివేకానంద యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా శనివారం రోజున మండల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ కబడ్డీ పోటీలకు ముఖ్యఅతిథిగా మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు పాల...


Read More

క్రికెట్ క్రీడాకారుల ను ప్రోత్సహిస్తున్న ప్రవాస భారతీయులు

కొడిమ్యాల నవంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి): గత రెండు సంవత్సరాల నుండి కొడిమ్యాల మండల యువత ను  ఆటలవైపు చైతన్యం చేయడంలో భాగంగా కొడిమ్యాల లో మరియు వివిధ మండలాలకు  వెళ్లి  వారితో క్రికెట్ మ్యాచ్ లు ఆడుతున్న కొడిమ్యాల మండల  క్రికెట్ టీం కి గుర్రం ...


Read More

క్రికెట్ గ్రౌండ్ల ను ప్రారంభించిన కార్పొరేషన్ మేయర్

బాలపూర్, మే 7, ప్రజాపాలన ప్రతినిధి : కార్పొరేషన్ మేయర్ చిగురుంత పారిజాత నరసింహారెడ్డి క్రీడలతో మానసిక ఉల్లాసం ఉంటుందని పేర్కొన్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ సుల్తాన్ పూర్ లోనీ ఏ బి ఆర్ ఆర్- I, ii, ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శుక్రవారం నాడ...


Read More

గ్రామీణ యువత క్రీడలలో రాణించాలి : ఎంపీపీ అరిగెల మల్లికార్జున్

ఆసిఫాబాద్ జిల్లా మార్చి15 (ప్రజాపాలన, ప్రతినిధి) : గ్రామీణ యువత క్రీడలలో రాణించాలని ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ అన్నారు. గురువారం మండలంలోని రౌట సంకేపల్లి, పర్శ నంబాల, గ్రామాలలో పర్యటించి, పర్శ నంబాల లో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను  ప్రార...


Read More

రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపిక

వెల్గటూర్, మార్చి 24, (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలం గుల్లకోట ఉన్నత పాఠశాల నుండి ముగ్గురు విద్యార్థులు బి.పూజిత, ఏ.నవ్య, వి.గాయత్రి రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పి.ఈ.టి జి. శ్రీను బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరు ఈ నెల 10...


Read More

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన భరత్ చౌహాన్

జన్నారం మార్చి 15  ప్రజాపాలన : మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా సోమవారం మండల కేంద్రంలో క్రికెట్ టోర్నమెంట్ ను కాంగ్రెస్ నాయకులు భరత్ చౌహాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత...


Read More

కబడ్డీ క్రీడా ఖ్యాతి పెరగాలి: హరిసింగ్

ఖమ్మం మర్చి 5 (ప్రజాపాలన ప్రతినిధి): ప్రజా సమస్యలను పరిష్కరించటం తో పాటు నియోజకవర్గం అబివృద్ది కోసం శ్రమిస్తున్న ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ క్రీడాకారులను ప్రోత్సహిస్తుండటంతో గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులు క్రీడల పై ఆసక్తితో ప్రత...


Read More

అంతారంలో జిఆర్ఆర్ క్రికెట్ టోర్నమెంట్

జిఆర్ఆర్ యువజన సంఘం అధ్యక్షుడు కోకట్ రాఘవేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లా మార్చ్ 02 ( ప్రజాపాలన ప్రతినిధి ) : ఆటలు ఆడడం వలన క్రీడా స్ఫూర్తితో పాటు నాయకత్వ లక్షణాలు అలవడుతాయని జిఆర్ఆర్ యువజన సంఘం అధ్యక్షుడు కోకట్ రాఘవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం ధారూ...


Read More

సిద్దులూరు అసోసియేషన్ క్రికెట్ టోర్నమెంట్

సిద్దులూరు ఎంపిటిసి గౌసొద్దిన్ వికారాబాద్ జిల్లా మార్చ్ 02 ( ప్రజాపాలన ప్రతినిధి ) : కచదువుతో పాటు వివిధ రకాల క్రీడలు ఆడడం వలన శారీరక పటుత్వం, బుద్ధి వికాసం, క్రీడా నైపుణ్యం పెరుగుతుందని సిద్దులూరు ఎంపిటిసి గౌసొద్దిన్ అన్నారు. మంగళవారం వికారాబాద్ మం...


Read More

నేడు జిల్లా స్థాయి కబడ్డీ జట్ల ఎంపిక

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాల బాలికల జట్ల ఎంపిక నిర్వహించనున్నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి స్వామి రాజు ...


Read More

శభాష్ మేఘన.... రైఫిల్ షూటింగ్ లో టాప్

హైదరాబాద్ 1 మార్చి (ప్రజాపాలన ప్రతినిధి.) : హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్  శాంపియన్ షిప్ పోటీల్లో సాదుల మేఘన నాలుగు పతకాలు సాధించి నేటితరం ఔత్సాహిక క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచింది.హైద్రాబాద్ లోని నాచారం ఢిల్లీ పబ్...


Read More

జాతీయ కరాటే పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు సన్మానం

మధిర, మార్చి 1, ప్రజాపాలన ప్రతినిధి: ఖమ్మం లొ జరిగిన23వ జాతీయ కరాటే పోటీ2020లొ రెండు బంగారు. రెండు వెండి. రెండు కాంస్య పథకాలు సాధించిన విద్యార్థులు మహేశ్వరి. అస్మిత. సంధ్య. అంజలి. కృష్ణవేణి ల కు జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల మధిర హరిజన వాడ పాఠశాల లో అభినందన స...


Read More

సిద్దులూరులో క్రికెట్ టోర్నమెంట్

గ్రామ సర్పంచ్ బంటు ఆంజనేయులు ముదిరాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 25 ( ప్రజాపాలన ) : ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని సిద్దులూరు గ్రామ సర్పంచ్ బంటు ఆంజనేయులు ముదిరాజ్ తెలిపారు. గురువారం వికారాబాద్ మండలానికి చెందిన సిద్ధులూరు గ్రామముల...


Read More

క్రీడాకారులు ప్రతిభను చాటాలి

వలిగొండ ప్రజాపాలన గ్రామీణ క్రీడలతో క్రీడాకారులలోని సృజనాత్మకతను,స్నేహ భావాన్ని పెంపొందించవచ్చని సీనియర్ పాత్రికేయులు కలుకూరి రాములు అన్నారు. బుధవారం మండల పరిధిలోని వెల్వర్తి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో కామ్రేడ్ కలుకూరి బిక్...


Read More

కబడ్డీ అటలపోటీలను ప్రారంభించిన జడ్పీ చైర్ పర్సన్, ఎమ్మెల్యే

జగిత్యాల, ఫిబ్రవరి 14 (ప్రజాపాలన): జగిత్యాల పట్టణంలోని మినీ స్టేడియంలో జగిత్యాల జిల్లా కబడ్డీ అసోసియేషన్ జూనియర్ అంతర్ మండలాల కబడ్డీ అటలపోటీల ఛాంపియన్ షిఫ్ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి కబడ్డీ పోటీలను ప్రారంభించిన జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్...


Read More

గెలిచిన టీం ఆనందాన్ని పొందితే ఓడిన టీం అనుభవాన్ని పొందుతుంది

వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 11 ( ప్రజాపాలన ): క్రీడలు మానసికోల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంచుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో కెసిఆర్ కప్ వాలీ...


Read More

గెలుపోటములను సమానంగా స్వీకరించాలి

తండ్రి కలలను సాకారం చేస్తున్న తనయుడు  ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి     పాలేరు నేలకొండపల్లి ఫిబ్రవరి 5 ప్రజాపాలన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం నేలకొండపల్లి : క్రీడా పోటీల్లో క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీచుకొని క్రీడా స్ఫూర్త...


Read More

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన జడ్పిటిసి.

జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. జన్నారం మండల కేంద్రంలో నాలుగు మండలాలకు చెందిన క్రికెట్ టోర్నమెంట్ ను గురువారం జెడ్ పి టి సి చంద్రశేఖర్ ప్రారంభించారు. లక్షట్ పేట దండ పెళ్లి జన్నారం కడం తదితర నాలుగు మండలాలకు చెందిన క్రీడాకారులు ఉంటున్నారు. జన్నారం జే...


Read More

ఉత్సాహంగా ముగిసిన క్రికెట్ టోర్నమెంట్:: అన్న ఫౌండేషన్

*యువత క్రీడారంగంలో ముందుకు సాగాలి: రాణి రుద్రమదేవి* *కృషితో సాధించలేనిది ఏమీ లేదు:: వంకాయలపాటి నాగేశ్వరరావు* *గెలుపు ఓటములు శాశ్వతం కాదు నిత్యం సాధన ఉండాలి:: పాటిబండ్ల సత్యంబాబు* *విద్యతో పాటుగా పట్టుదల ఉండాలి:: ఇక్బాల్ మాధవి ఎర్రగుంట రమేష్* గత 12 రో...


Read More

ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన జడ్పీ చైర్మన్

ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మధిర నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న జడ్పీ చైర్మన్ బ్యాటింగ్, అన్న ఫౌండేషన్ చైర్మన్ మేళం శ్రీనివాస్ యాదవ్ బౌలింగ్ తో .క్రికెట్ టోర్నమెంట్ ను  ప్రారంభించిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు. ఈ సందర్భంగా ఆ...


Read More

ఫ్రెండ్స్ యూత్ మధిర వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్

మధిరఈరోజు*ఫ్రెండ్స్ యూత్ మధిర వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ లో ప్రెస్ క్లబ్ మరియు జింకలపాలెం టీం కు బహుమతులు అందజేసిన Trs జిల్లా నాయకులు :: మొండితోకసుధాకర్ రావు*   మధిర ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యం...


Read More

క్రికెట్ టోర్నమెంట్ వీక్షిస్తున్న:: అన్న ఫౌండేషన్

మధుర పట్టణంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ను సీనియర్ టిఆర్ఎస్ నాయకులు *మొండి తోక సుధాకర్ తో పాటుగా అన్న ఫౌండేషన్ చైర్మన్ మేళం శ్రీనివాస్ యాదవ్* మరియు   ప్రెస్ క్లబ్ టీం టీం సభ్యులు వీక్షించారు         ...


Read More

క్రికెట్ టోర్నమెంట్ లో గెలిచిన వారికి బహుమతులు అందజేయత

ఫ్రెండ్స్ యూత్ మధిర వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ లో ప్రెస్ క్లబ్ మరియు జింకలపాలెం టీం కు బహుమతులు అందజేసిన Trs జిల్లా నాయకులు   :: మొండితోకసుధాకర్ రావు*   మధిర ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్...


Read More