hacklink al hack forum organik hit kayseri escort istanbul escortbakırköy escortataköy escortkadıköy escortşişli escorteskortistanbul escort bayanataşehir escortbetkomzlibrarytravesti escortgrandpashabetgamdomCasinomaxihipbetgrandbettingholiganbetholiganbet girişSoft2betizmir escortSolana Trading Botgrandpashabettosple.comGrandpashabetGrandpashabetjojobetdeneme bonusu veren sitelerzbahiszbahisbetsatperabetsekabet466 marsbahispadişahbetpadişahbet girişpadişahbetalobet girişmatadorbetSweet Bonanzasahabettez yazdırmabetkomgiftcardmall/mygiftimajbetbetcio girişantalya escortmeritbetポルノを見るimajbetkolaybetolabahisperabetpadişahbet giriş
Home తెలంగాణ హైడ్రా పేరుతో రేవంత్ రాజకీయం – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

హైడ్రా పేరుతో రేవంత్ రాజకీయం – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
హైడ్రా పేరుతో రేవంత్ రాజకీయం - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్ - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • హైడ్రా పేరుతో రేవంత్ రాజకీయం
  • అనుమతులు ఉన్న భవనాలు కూల్చడమేమిటీ ?
  • ప్రజల ఆస్తులను కూలగొట్టొద్దు
  • గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసింది
  • దీన్ని సాకుగా తీసుకుని కాంగ్రెస్ సర్కార్ రాజకీయం చేస్తోంది

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో హైడ్రా పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయం కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఉన్నారు. అన్ని రకాల అనుమతులు ఉన్న భవనాలను కూల్చడమేమిటని ఆయన నిలదీశారు. జీహెచ్‌సీ పరిధిలో ప్రస్తుతం అక్రమ కట్టడాలు అంటున్న ప్రాంతాలలో వెలసిన ఇండ్లకు ప్రభుత్వం తరపున కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్లు, వీధిలైట్లు, కల్పించిన వసతులు, డ్రైనేజీ సౌకర్యం, కరెంట్ కనెక్షన్లు, కమ్యూనిటీ హాళ్లు, ఇంటి నెంబర్ ను కేటాయించిన విషయం వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. హఠాత్తుగా అక్రమం అంటే వాళ్లు ఎక్కడకు వెళ్లాలి? పేద, మధ్యతరగతి ప్రజలు ఏమైపోవాలి? పేద, మధ్యతరగతి ప్రజల అప్పులు చేసి, బ్యాంకు రుణాలు తీసుకుని.. ప్లాట్లు, అపార్టుమెంట్లు కొనుక్కున్నారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అధికారిక అనుమతులు ఉన్న భవనాల్ని కూడా నేలమట్టం చేయటం బాధాకరమన్నారు. ప్రజలకు ఉపయోగపడే కట్టడాలు నిర్మించాల్సిందిపోయి, ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తోందని ఆయన సమాచారం. ప్రభుత్వ స్థలాల్లో లేకుండా నిర్మించుకున్న నిర్మాణాలను తొలగించేందుకు సరైన ప్రణాళిక ఏకపక్షంగా ముందుకెళ్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

కూల్చివేతలపై పేద ప్రజల ఆవేదనను పట్టించుకోకుండా , కేవలం మంత్రివర్గ సమావేశంలో హైడ్రాకు మరిన్ని అధికారాలను కట్టబెట్టడం దారుణమన్నారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్ నగర పరిసరాల్లో హైడ్రా ఆధ్వర్యంలో జరుపుతున్న కూల్చివేతలపై పునరాలోచన చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైడ్రా పేరుతో ఓ విభాగాన్ని ఏర్పాటుచేసి, పేదలను రోడ్డుపాలు చేస్తున్నారు. సాధారణంగా.. ప్రభుత్వాలేవైనా నిర్మాణాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారని అన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా పేదలకు నిలువ నీడ నిచ్చే ఇండ్లు, రోడ్లు, భవనాలు, బ్యారేజీలు, బ్రిడ్జ్‌లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు కట్టడం, ప్రజలకు ఉపయోగపడే ఇతర నిర్మాణాలపై దృష్టి సారించి ప్రజలకు మేలుచేసేందుకు ప్రయత్నించారు. మీ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా కూల్చివేతల ద్వారా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నట్లు అర్థమవుతోందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లేకుండా.. కనీస ప్లానింగ్ విచ్చలవిడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని ఆయన చెప్పారు. దీన్ని సాకుగా తీసుకుని కాంగ్రెస్ సర్కార్.. నిర్మాణ ఆలోచనలకు, ప్రజాప్రయోజన మౌలికవసతుల నిర్మాణానికి డబ్బుల్లేవన్న కారణాలు చూపుతూనే ఉన్నాయి. ఎలాంటి ప్రణాళిక లేకుండానే, హడావుడి చేసి నిత్యం వార్తల్లో ఉండే లక్ష్యంతో అక్రమ కట్టడాల పేరుతో ఇండ్లను కూల్చివేసే మార్గాన్ని ఎంచుకుందని దుయ్యబట్టారు.

ఈ ప్రక్రియను.. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా చేపట్టి ఉంటే బాగుండేదని తెలంగాణ ప్రజల అభిప్రాయపడుతున్నారని ఆయన గుర్తు చేశారు. బాధితుల ఆందోళనలు, మేధావుల ఆలోచనలను పరిగణలోకి తీసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. దీనికి ఓ స్పష్టమైన విధానం ఉండాల్సిన అవసరం ఉంది. ఆక్రమణలను, అక్రమ నిర్మాణాలను మేం సమర్థించం కాకపోతే వీటిపై చర్యలు తీసుకునే సమయంలో చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఉండాలి. ప్రభుత్వానికి సమగ్ర ప్రణాళిక ఉండాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిజాయితి, పారదర్శకత, మానవత్వం, సామాజిక బాధ్యత, నిర్మాణాత్మక నియమాలు ఉండాలి. మూసీ పరివాహక ప్రాంతంలో 15 వేలకు పైగా పేద, మధ్య తరగతి కుటుంబాలున్నాయి. వారి నివాసాలను హైడ్రా ద్వారా కూల్చేముందు.. వారితో చర్చించాలని కేంద్ర మంత్రి సూచించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech

Partners:
georgia escort | escort georgia | tbilisi escort | batumi escort | georgia escort blog | escort georgia ads | georgia escort listings